అమరావతిని రాజధాని గా కన్ఫర్మ్ చేసిన కేంద్ర ప్రభుత్వం
మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల ప్రజలను ఆకట్టుకోవాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడ్డదా? మూడు రాజధానులను వ్యతిరేకించే వారిని ఆయా ప్రాంతాలకు శత్రువులుగా చూపిస్తూ రాజకీయ...