28.7 C
Hyderabad
April 27, 2024 04: 36 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం పై చదలవాడ దిగ్భ్రాంతి

Satyam NEWS
స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనపై టీడీపీ నేత, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పది మంది వరకూ మృతి చెందడంపై ఆయన ఆవేదన...
Slider గుంటూరు

వెంటనే నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయండి

Satyam NEWS
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 556 అడుగులు ఉంది కాబట్టి, కుడి కాలువకు వెంటనే నీరు విడుదల చేసి రైతులకు ఖరీఫ్ లో వరి పంట వేసుకునే అవకాశం వెంటనే కల్పించాలని గుంటూరు జిల్లా గురజాల...
Slider గుంటూరు

అనుమతులు లేకుండా శానిటైజర్లు చేస్తే చర్య తీసుకోవాలి

Satyam NEWS
నరసరావుపేట కేంద్రంగా ఎటువంటి అనుమతులు పొందకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అనధికారికంగా శానిటైజర్లు తయారు చేసి అమ్ముతున్న వారిపై తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద...
Slider గుంటూరు

గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటనపై సత్వర న్యాయం చేయాలని గుంటూరు జిల్లా నకరికల్లు పంచాయితీ పరిధిలోని శివాపురం తండాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నేడు...
Slider గుంటూరు

పిడుగురాళ్ల లో 120 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

Satyam NEWS
కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంలో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కోవిడ్ కేర్ సెంటర్ ను పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి...
Slider గుంటూరు

ఏపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు కరోనా

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ఆయన...
Slider గుంటూరు

మాఫియాల రాజ్యంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

Satyam NEWS
ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే, రాష్ట్రం మాఫియా రాజ్యంలాగా తయారు కావటం కన్నా ఇంకోటి ఏముంటుందో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని...
Slider గుంటూరు

ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు జగన్ రెడ్డీ?

Satyam NEWS
సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతిలోనే కొనసాగిస్తాను అని చెప్పిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల తరువాత మాటా మార్చారని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్...
Slider గుంటూరు

హైదరాబాద్‌ గుంటూరు రోడ్డు 4 వరసలకు విస్తరించండి

Satyam NEWS
హైదరాబాద్‌, గుంటూరు వయా మాచర్ల మీదుగా ఉన్న రహదారిని 4 వరసల రోడ్డుగా విస్తరించాలని నరసరావుపేట ఎంపీ లావు  శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రవాణా, రోడ్లు, భవనాల శాఖల ముఖ్య కార్యదర్శి...
Slider గుంటూరు

కరోనా కట్టడిలో వై ఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యo

Satyam NEWS
కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం  పూర్తిగా చేతులెత్తేసిందని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఒక్క ప్రయత్నం...