స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై టీడీపీ నేత, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పది మంది వరకూ మృతి చెందడంపై ఆయన ఆవేదన...
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 556 అడుగులు ఉంది కాబట్టి, కుడి కాలువకు వెంటనే నీరు విడుదల చేసి రైతులకు ఖరీఫ్ లో వరి పంట వేసుకునే అవకాశం వెంటనే కల్పించాలని గుంటూరు జిల్లా గురజాల...
నరసరావుపేట కేంద్రంగా ఎటువంటి అనుమతులు పొందకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అనధికారికంగా శానిటైజర్లు తయారు చేసి అమ్ముతున్న వారిపై తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటనపై సత్వర న్యాయం చేయాలని గుంటూరు జిల్లా నకరికల్లు పంచాయితీ పరిధిలోని శివాపురం తండాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నేడు...
కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంలో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కోవిడ్ కేర్ సెంటర్ ను పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ఆయన...
ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే, రాష్ట్రం మాఫియా రాజ్యంలాగా తయారు కావటం కన్నా ఇంకోటి ఏముంటుందో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని...
సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతిలోనే కొనసాగిస్తాను అని చెప్పిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల తరువాత మాటా మార్చారని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్...
కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఒక్క ప్రయత్నం...