కడప జిల్లా ప్రొద్దుటూరు లో 30 సంవత్సరాల క్రితం ఉన్న ప్యాక్షన్ ను రూపుమాపడనికి ఎంతో కృషి చేశామని మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి తెలిపారు. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య...
కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ద్రోహి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్...
తన భూమిని కొందరు దౌర్జన్యంగా అక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై రెవెన్యు సిబ్బందికి చెప్పినా ఫలితం లేక పోవడంతో 5 రోజులుగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు మౌన దీక్ష చేపట్టారు. కడప...
ప్రొద్దుటూరులో టిడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సోములవారిపల్లె పోలాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్ ఆర్ జగనన్న కాలనీలో ఈ హత్య జరిగింది. ప్రత్యర్దులు నందం సుబ్బయ్య...
కడప నగరంలోని ప్రసిద్ధి చెందిన పెద్ద దర్గా ఉరుసు 28 నుండి జనవరి 2 వ తేదీ వరకు జరగనున్ననేపథ్యంలో జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు...
రైతుల అధీనంలో ఉన్న భూములను హై కోర్టుస్టే ఇచ్చినా స్థానిక రెవెన్యూ అధికారి లెక్క చేయకుండా, స్టే తెచ్చిన రైతును పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇండ్ల పట్టాలు ఇవ్వడం పై రైతులు ఆవేదన వ్యక్తంచేశారు....
కడప జిల్లా నందలూరు లో రైతు సమస్యల పై శనివారం టీడీపీ ఆధ్వర్యంలో రైతు అఖిలపక్షల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు భత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యం వహించారు. రైతులతో...
కడప జిల్లా రాజంపేట గాంధీ విగ్రహం వద్ద గురువారం రాత్రి రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగ ల్ రాయుడు ఆదేశాల మేరకు టిఎన్ఎస్ఎఫ్ తెలుగు మహిళ...
జగనన్నఆలోచనలు అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని వై ఎస్ ఆర్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో...
పేద దళిత వైసీపీ కార్యకర్తల భూము లను ధనిక వైసీపీ నేతలు అక్రమిస్తున్నారని బాధితులు సబ్ కలెక్టర్,రెవెన్యూ ,పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం పంచాయతీ కటారుపల్లె గ్రామంలో...