దేశవ్యాప్తంగా కులాల హెచ్చుతగ్గులు అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేస్తున్న సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన ఆదివారం ఉదయం విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో “సమరసత సమ్మేళనం” జరుగుతుందని సంస్థ...
ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారులోని సిలువ గిరి కొండపై ఒక వ్యక్తి ని బీరు సీసాలతో పోడిచి దారుణ హత్య చేసిన ఘటన జరిగింది. హత్య కు గురైన వ్యక్తి కంచికచర్ల మండల కీసర...
అమెరికా లాంటి అగ్రరాజ్యంలో మన తెలుగు వారు ఐటి రంగంలోనూ మరియు ఇతర వ్యాపార రంగాలలోనూ ప్రథమ స్థానంలో ఉండడం తెలుగుజాతికి గర్వకారణం అని రాజేంద్రప్రసాద్ అన్నారు. అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో, ఓర్లండో...
ధార్మిక విద్యను నేర్చుకోవడం ప్రతి ఒక్క ముస్లిం పై విధిగావించబడిందని జనాబ్ అబ్ధుల్ హఫీజ్ ఉమ్రీ అన్నారు. నగరంలోని భవానీపురం సుమయ మస్జీద్ లో ఏడాది పాటు నిర్వహించనున్న ఇస్లామిక్ డిప్లొమో కోర్సు ప్రారంభోత్సవం...
దేశంలోనే అతిగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తమదేనని వైసీపీ నాయకులు తరచూ చెబుతుంటారు. వైసీపీ నాయకులే కాదు… ముఖ్యమంత్రి జగన్ కూడా దేవుడి దయవల్ల దేశంలోనే తమ రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని చెప్పారు....
విజయవాడ భవానిపురం కోళ్ల ఫారం రోడ్డులో ఓ ఇంట్లో హవాల నగదు ను భవాని పురం పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.76 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును తరలిస్తున్న సదరు వ్యక్తులు డబ్బుకు సంబంధించి...
అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అడ్డంకులు లేకుండా చూడాలంటూ రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్రలో 600 మంది రైతులు మొదటి నుంచి చివరి వరకు...
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకున్న మంగళగిరి నగరానికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ సాదియా ఆల్మస్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్...
ఎంఐఎం నేత,పేద ముస్లిం మైనారిటీ నాయకుడు మస్తాన్ వలి పై నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అక్రమ గంజాయి కేసు బనాయింపజేయడం దుర్మార్గమని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద...
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అగ్రనాయకులు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ను కొద్ది రోజుల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు....