35.2 C
Hyderabad
May 1, 2024 02: 40 AM

Category : కర్నూలు

Slider కర్నూలు

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధం

Bhavani
నంద్యాల జిల్లా లోని శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో ఈ నెల 11 నుండి 21 వరకు 11 రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించి భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా పకడ్బందీ...
Slider కర్నూలు

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం

Bhavani
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రసిద్ధ పురాతనమైన ఆలయాల జీర్ణోదరణకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని టిటిడి ఛైర్మన్...
Slider కర్నూలు

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన నంద్యాల ఎమ్మెల్యే

Satyam NEWS
13 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా టెలికాస్ట్ అవుతున్న మెట్రో టీవీ ఛానల్ 2023 సంవత్సరం నూతన క్యాలెండర్ ను నంద్యాల జిల్లా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ...
Slider కర్నూలు

అలంపూర్ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రధసప్తమి

Bhavani
రథసప్తమిని పురస్కరించుకొని అలంపూర్ తుంగభద్రాన్ని తీరాన వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రాథః కాలం ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు .పూజా...
Slider కర్నూలు

యువగళం విజయవంతం కావాలని ఆదోనిలో పూజలు

Bhavani
తెదేపా ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు లోకేష్ యువ గళం ఈరోజు కుప్పం నుండి పాదయాత్ర మొదలు పెడుతున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గం ఇంచార్జ్ మీనాక్షి...
Slider కర్నూలు

నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి భూమా కుటుంబ సభ్యులే

Bhavani
వచ్చే ఎన్నికల్లో విజయం తప్ప వేరే ఆప్షన్ తెలుగుదేశం పార్టీకి లేదు. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు తన సహజ స్వభావానికి భిన్నంగా దూకుడైన రాజకీయం చేస్తున్నారు. ఇప్పటివరకు 156 నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించి...
Slider కర్నూలు

బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు స్పర్శ దర్శనం టిక్కెట్లు

Satyam NEWS
శ్రీశైలం వెళ్లే యాత్రి కులు బస్సు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే స్పర్శ దర్శన టికెట్లనూ అందుబాటులోకి తీసుకురాను న్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంతో పాటు,...
Slider కర్నూలు

శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి

Bhavani
నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి జరిగింది. లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో ఒక్కనెలలో లక్షల రూపాయల గోల్ మాల్ జరిగింది. నవంబర్ నెలలో లడ్డూ తయారీ సరుకుల రేట్లలో రూ. 42...
Slider కర్నూలు

భద్రాచలం మాకు అప్పగించి మాట్లాడు కేసీఆర్

Bhavani
భద్రాచలం రాముల వారి ని ఆంధ్రప్రదేశ్ కి అప్పచెప్పి అప్పుడు రాజకీయాలు మాట్లాడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు కెసిఆర్ ను హెచ్చరించారు. కర్నూలు లో తనను కలిసిన మీడియాతో సోము వీర్రాజు...
Slider కర్నూలు

మహానంది పుణ్యక్షేత్రంలో నేటి నుంచి డ్రెస్‌కోడ్‌

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది. సాక్షాత్తూ పరమేశ్వరుడే స్వయంగా వెలసిన ఈ క్షేత్రంలోని స్వామి వారిని దర్శించుకోవాలంటే ఇక నుంచి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. ఆలయ గర్భ గుడిలోకి వచ్చే భక్తులకు డ్రెస్...