38.2 C
Hyderabad
April 29, 2024 11: 14 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider నెల్లూరు

శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న పొంగూరు నారాయ‌ణ‌

Satyam NEWS
నెల్లూరు శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి దేవ‌స్థానంలో దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని సోమ‌వారం మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌కు ఆల‌య గౌర‌వ...
Slider చిత్తూరు

కపిలతీర్థం వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించండి

Satyam NEWS
తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కపిలేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తు “కపిలముని” స్వామి...
Slider చిత్తూరు

రాక్షస రాజ్యం: టీడీపీ కార్యకర్తల్ని దారుణంగా హింసించిన వైసీపీ నేతలు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా  ‘బాబుతో మేము’ అంటూ శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలోని  కుప్పం నియోజకవర్గానికి సైకిల్ యాత్రకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పుంగనూరులో...
Slider విజయనగరం

పోలీసులు మాకు రక్షకులు…

Satyam NEWS
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ స్పీకర్..! పోలీసులే మాకు రక్షణ కవచకులని వాళ్లు లేనిదే మేము బయటకు వెళ్లలేమని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి...
Slider గుంటూరు

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై అమరావతి రైతుల ఫిర్యాదు

Satyam NEWS
సీనియర్ ఐఏఎస్ అధికారిణి, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మీపై అమరావతి రైతులు  తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2014లో రాజధాని లేని రాష్ట్రానికి ఇక్కడ 29 గ్రామాల్లో 34 వేల ఎకరాలను సేకరించారని...
Slider శ్రీకాకుళం

ఇకపై ఇంటి నిర్మాణాలకు అనుమ‌తులు మ‌రింత సులువు

Satyam NEWS
ఇక‌పై ఇంటి నిర్మాణాల అనుమ‌తులు మ‌రింత సులువు చేస్తూ సంబంధిత స‌వ‌ర‌ణ‌ల‌ను ఆమోదిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు. స్థానిక స‌న్ రైజ్ క‌ల్యాణ మండ‌పంలో రెవెన్యూ మంత్రి...
Slider చిత్తూరు

శ్రీవారి గరుడసేవలో రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి

Satyam NEWS
పరమ పవిత్రమైన గరుడ వాహనం అధిరోహించి శ్రీ మల్లప్ప స్వామి వారు తిరుమల మాడవీధుల నందు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి, వారు...
Slider నెల్లూరు

వెంకటగిరి వైసీపీలో వర్గపోరు

Satyam NEWS
నేదురుమల్లిపై కలిమిలి విమర్శలు: నేనే రాజు అంటే కుదరదని వార్నింగ్ వైనాట్ 175 అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ శ్రేణులకు టార్గెట్ నిర్దేశించారు. నిత్యం జనాల్లో వుండాలని కూడా ఆయన ఆదేశించారు....
Slider విజయనగరం

పోక్సో కేసులపై దృష్టి పెట్టండి…!

Satyam NEWS
విజయనగరం జిల్లా నేర సమీక్ష సమావేశం లో పోలీసు ఎస్ పి దీపిక ప్రతి నెలాఖరు లో నేర సమీక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా పోలీసు ఎస్...
Slider విశాఖపట్నం

పులివెందుల వదిలి వైజాగ్ నుంచి పోటీ చేస్తావా?

Satyam NEWS
జగన్మోహన్ రెడ్డికి నిజంగా విశాఖపట్నం పై అంత ప్రేమే ఉంటే నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఎక్కడో ఒక చోటి నుంచి పోటీ చేయాలని  రఘురామ కృష్ణంరాజు సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల...