రాజంపేట పార్లమెంటు పరిధిలోని సమస్యల పరిస్కారమే నా ద్యేయంగా పనిచేస్తానని భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ పేర్కొన్నారు. జయంతి ఎక్సప్రెస్ రైలుని అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిలుపుదల అనుమతులు...
వైసీపీ పార్టీ చేపడుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో నాలుగున్నరేళ్ళ ప్రభుత్వ పాలనలో చంపబడిన, నేలకొరిగిన దళిత బాదితుల గూర్చి కూడా చెప్పాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వైసీపీ నాయకులకు...
ఏపి ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల గుట్టును బీజేపీ ఎపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి బహిరంగ పరిచారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మద్యం తయారు చేసే డిస్లరీస్ యాజమాన్య వివరాలు...
ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులుగా సీటు సంపాదించుటకు పలువురు పోటీ చేస్తున్న తరుణంలో మంగళవారం మార్కాపురం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఊడుముల కోటిరెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు వై.వి సుబ్బారెడ్డి ని కలవటం జరిగినది.ఈ...
విశాఖ నగరం లో భారీ హవాలా గుట్టును ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు రట్టు చేశారు. ఎన్ఏడీ జంక్షన్ లో సంచలనం రేపిన హవాలా మనీ దొరికింది. వాషింగ్ మిషన్ లో భారీగా కరెన్సీ నోట్ల...
ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు నవతరంపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “నేనున్నా మీకోసం” కార్యక్రమం పునఃప్రారంభం చేస్తున్నట్లు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రకటన చేశారు. మంగళవారం చిలకలూరిపేట కార్యాలయంలో ఈ మేరకు కరపత్రాలు విడుదల...
నెల్లూరు స్టోన్హౌస్ పేటలోని శ్రీ వాసవి మాత కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్చార్జి పొంగూరు నారాయణ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని...
బాపట్ల జిల్లా మార్టూరు సీఐతో పాటు మరో ముగ్గురు ఎస్సైలపై వేటు పడింది. ఓటర్ల జాబితా సవరణలో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు రావడంతో వారిని విఆర్ కు పంపు. విఆర్ కు పంపిన వారిలో...
హుకుం పేటలో యువకులతో డీఎస్పీ గోవింద రావు అత్యవసర మీటింగ్ విజయనగరం నగరయువత, శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులతో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు హుకుంపేటలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ...
రూట్ మ్యాప్ విడుదల చేసిన ఉత్తరాంధ్ర ఇంచార్జి వైవీ, మంత్రి బొత్స వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజల్లో...