స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య ఈ ముగ్గురు మహనీయులకు జులై 4వ తేదీకి సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని ప్రపంచం మరచిపోయినా శ్రీకాకుళం పట్టణ వాసులు మాత్రం మరచిపోలేదు. శనివారం స్థానిక...
మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...
ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు వచ్చేలా అత్యున్నత బోధన అందిస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష లో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది జీత భత్యాలు మాత్రం గొర్రెతోక చందంగానే...
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో కే.జీ.బీ.వీ విద్యార్థులు ఇంటర్ మీడియట్ లో విజయ దుందుభి మోగించారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో బై. పి .సి., ఎం.పి .సి., గ్రూపులో 76% ఉత్తీర్ణత పొందారు....
అర్హులైన పేదలందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అది అమలు జరగడం లేదు. గ్రామ సచివాలయ సిబ్బంది చెయ్యి తడిపడమో, వైసీపీ నాయకులతో...
శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పని చేస్తున్న కృష్ణ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డులో ఆయన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు...
సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్థులను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగు వెంకటరమణ, ఎల్.వి.వెంకటరమణ...
కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకొని వారికి అండగా ఉంటామని శ్రీకాకుళం జిల్లా తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం గౌరవాధ్యక్షులు, నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. నేడు శ్రీకాకుళం నగరం లో సినీ...
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిధిలో నిన్న ఒక కోవిడ్ అనుమానిత కేసు నమోదు అయిన నేపథ్యంలో పాతపట్నం మండల పరిధిలోని 27 నివాస ప్రాంతాలను బంద్ చేస్తున్నారు. నేటి నుంచి ఈ ప్రాంతాలలో...
కరోనా వ్యాప్తి కారణంగా అమలు జరుపుతున్న లాక్ డౌన్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు, ప్రజలతో బాటు ఉద్యోగులు కూడా. అయినా సరే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ, అనుబంధ సిబ్బంది...