32.7 C
Hyderabad
April 27, 2024 02: 42 AM

Category : శ్రీకాకుళం

Slider శ్రీకాకుళం

9న దేశవ్యాప్త నిరసనలకు సిఐటియు పిలుపు

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వ కార్మిక,రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగష్టు 9న పట్టణ ,జిల్లా కేంద్రాలలో జరిగే నిరసనలు, రాస్తారాకోలు,పికెటింగ్ లు జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది.  రాష్ట్ర...
Slider శ్రీకాకుళం

మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ ఆక్రమించిన క్రిష్టియన్ మిషనరీ స్కూలు

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ లో ఏం చేశారు? ఇదేం ప్రశ్న, మాకు ఇష్టం వచ్చిన పని చేసేశాం….ఇది చెప్పేది ఎవరో ఇంట్లో కూర్చున్న వాళ్లయితే సరేలే అని సర్దు కోవచ్చు. కానీ శ్రీకాకుళం నగర...
Slider శ్రీకాకుళం

మహిళా టీచర్ల కు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి

Satyam NEWS
నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో పునర్నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా ఆయా పాఠశాలల లోని మహిళా ఉపాధ్యాయినులకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్ధ,  శ్రీకాకుళం జిల్లా  డి. ఇ. ఓ...
Slider శ్రీకాకుళం

హోటల్ ఇండస్ట్రీని ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ కారణంగా మూతపడిన హోటల్ ఇండస్ట్రీని ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా హోటల్స్, రెస్టారెంట్స్, బేకర్స్ ఓనర్స్ కోరారు. నేడు శ్రీకాకుళం గ్రాండ్ హోటల్ లో వారు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు....
Slider శ్రీకాకుళం

కేజీ బియ్యం ఒక్క రూపాయి…. కేజీ ఇసుక రెండు రూపాయలు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ప్రజలకు ఉచితంగా అందించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఆచరణలో సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం మొదటి నుండి కూడా సరియైన విధానంతో వ్యవహరించకపోవడం వలన ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. నిర్మాణ...
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా కు అన్యాయం జరగబోతోంది పారా హుషార్

Satyam NEWS
పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం జిల్లా కు తీరని అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పి చంద్రపతి రావు అన్నారు. ఏ ఐ...
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై నేను చర్చకు సిద్ధం

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ హయాంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి జరగలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ నాయకులు పదే పదే చెబుతుండటం శోచనీయమని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు...
Slider శ్రీకాకుళం

ఏపీ మంత్రి కుమారుడికి కరోనా పాజిటివ్

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాసు కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంత్రి తరపున కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దీంతో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కుమారుడికి పాజిటివ్ రావడంతో...
Slider శ్రీకాకుళం

హరిత సిక్కోల్ జిల్లా ఏర్పాటు వాకర్స్ లక్ష్యం

Satyam NEWS
పర్యావరణ పరిరక్షణ లో భాగంగా హరిత సిక్కోలుజిల్లా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు  సంపూర్ణ మద్దతు ప్రకటించాయని విజ్ఞాన భారతి వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ఆర్.డి.ఓ.పి.ఎం.జె.బాబు అన్నారు....
Slider శ్రీకాకుళం

ఏపీలో మంత్రి, స్పీకర్ కార్యాలయాల మూసివేత

Satyam NEWS
ఏపిలో కరోనా భయం రాజకీయ నాయకులను వెంటాడుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి క్యాంపు కార్యాలయాలు మూసివేయాలని స్పీకర్, ఓ మంత్రి నిర్ణయం తీసుకున్నారు....