29.7 C
Hyderabad
May 1, 2024 06: 54 AM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

ఆధునిక టెక్నాలజీని విద్యార్ధులు వినియోగించుకోవాలి

Bhavani
మారుతున్న నవ నాగరిక సమాజంలో ఆధునిక ఇంటర్ నెట్ టెక్నాలజీ విద్య పై విద్యార్థులు 8వ తరగతి నుండే అవగాహన పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఉచితంగా ట్యాబ్ లు అందిస్తోందని ఏలూరు జిల్లా...
Slider పశ్చిమగోదావరి

ఎట్టకేలకు కార్యరూపం దాల్చిన రహదారి ప్రతిపాదనలు

Bhavani
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం నుంచి లింగపాలెం మండలం బాధరాల గ్రామాల మధ్య ఎట్టకేలకు రహదారి నిర్మాణం పూర్తయింది. పందెం కోడి పందాల బిర్రిలో ఎగరకముందే రహదారి నిర్మిస్తానని మాట ఇచ్చిన దెందులూరు...
Slider పశ్చిమగోదావరి

ట్యాగ్ యింగ్ జరగక పీ ఆర్ సిబ్బందికి ఇబ్బంది

Bhavani
ఏలూరు జిల్లా పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగులకు ఎంప్లాయిస్ టాగింగ్ సమస్య తలనొప్పిగా మారింది.ఏడాది కాలంగా టాగింగ్ జరగక వేతనాల కోసం అధికారులపై ఆధారపడాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021 వరకు...
Slider పశ్చిమగోదావరి

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అనునిత్యం తపన

Satyam NEWS
పేదరికాన్ని పారదోలాలన్నదే  ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి  ఆలోచన అని పలువురు రాజకీయ నాయకులు కొనియాడారు. ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గురువారం ఎం ఎల్...
Slider పశ్చిమగోదావరి

మట్టి మాఫియా పై అధికారుల పరిశీలన

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం  కొప్పాక గ్రామ పరిదిలో ఉన్న పోలవరం కుడి కాలువ గట్టు మట్టిని మాఫియా  బొక్కేస్తున్నది. ఈ మేరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఏలూరు ఆర్...
Slider పశ్చిమగోదావరి

సుస్థిర అభివృద్ధి కోసం అన్ని శాఖల సమన్వయం

Satyam NEWS
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals) సాధనలో మెడికల్ అండ్ హెల్త్,  స్త్రీ శిశు సంక్షేమ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్...
Slider పశ్చిమగోదావరి

ఏలూరు జిల్లాలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం న్యాయం పల్లిలో  టి డి పి కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కరడు గట్టిన కంచుకోట లా ఉన్న న్యాయంపల్లి చౌదరి ఏరియా ఒక్కసారిగా బీటలు వారింది....
Slider పశ్చిమగోదావరి

ఉప శాఖల పంచాయితీ: ప్రజా ధనం వృధా

Bhavani
పంచాయితీ రాజ్ శాఖ లోని పిఆర్ఐ, పిఐయు శాఖల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ప్రజలకు శాపంగా మారింది. ఏలూరు జిల్లా లో పిఆర్ఐ, పిఐయు శాఖల మధ్య ఏడాది కాలంగా కోల్డ్ వార్...
Slider పశ్చిమగోదావరి

అభివృద్ది దశలో రాజమహేంద్రవరం ముందంజ

Bhavani
ప్రతి వార్డు పరిధిలో కోటి రూపాయలు మేరకు , అపై ఎంత అవసరం అవుతుందో ఆమేరకు అభివృద్ధి పనులు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు,సోమవారం 31వ వార్డు లో పనులు ప్రారంభించడం జరుగుతోందని పార్లమెంట్...
Slider పశ్చిమగోదావరి

పార్లమెంట్ పనితీరుపై విద్యార్థి దశలోనే అవగాహన

Satyam NEWS
యూత్ పార్లమెంట్ ఎంతగానో ఆకట్టుకుందని ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. పెదవేగిలోని నవోదయ పాఠశాలలో నేడు జరిగిన 24వ నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ లో ఆయన...