అన్నకూటంతో ముగిసిన బంగారు అన్నపూర్ణ దర్శనం
ప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జగన్మాత బంగారు అన్నపూర్ణాదేవి గా దర్శనం ఇచ్చింది. శుక్రవారంతో దీపావళి సంబరాలు ముగిశాయి. ఉత్సవం ముగింపు సందర్భంగా అమ్మవారికి 501 కేజీల 56 రకాల పిండివంటలు, 108 రకాల మిఠాయిలను...