పాకిస్థాన్ నుంచి భారత్ కు 20 మంది మత్స్యకారులు
పాకిస్తాన్ జైలు నుంచి ఇరవై మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వారు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారు. జైలులో ఉన్నవేళ మా కుటుంబాలకు నెలకు రూ.9000 ఇస్తున్నందుకు మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ...