అసెంబ్లి ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్నా వేళ టిడిపి కొత్త నాయకత్వం కూడా అందుకు అనుగుణంగా పావులు కాదూకుతున్నది. రాష్ట్రం లో ని మెజారిటీ ఇళ్లకు గోడ గడియారాలు ఇవ్వాలని నిర్ణయించి అందుకు అనుగుణoగా...
ఈ ఏడాది నవంబర్ 15నాటికి భూమి మీద మానవ జనాభా 8వందల కోట్లను దాటనుంది. ఈ మైలురాయి చేరేందుకు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో దీనిపై చర్చ మొదలైంది.నవంబర్ 15 నాటికి భూమిపై జీవనం...
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్కన బేరీజు వేస్తూ అవే తన బలమని మోదీ అన్నారన్న...
మంత్రి రోజాపై అసమ్మతి రెచ్చగొడుతున్న ‘‘పెద్ద నాయకులు’’ చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన...
లక్షా ఇరవై వేలు ఇచ్చి నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తామని చెబుతున్న ఈ జగన్ ప్రభుత్వం… అదే నిరుపేదల నుంచీ డబ్బులు కడితే నేను సొంతింటి కల నెరవేరుతుందని చెబుతోందని జనసేన పార్టీ అధినేత పవన్...
రాష్ట్రంలోని గ్రానైట్ కంపెనీల్లో ఈడీ జరిపిన సోదాల్లో కొత్త విషయాలు బయటపడ్డాయి. ఫెమా నిబంధనలు వుల్లంఘించినట్లు నిర్ధాంరించారు. టిఆర్ఎస్ కు చెందిన మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన కంపెనీలతోపాటు హైదరాబాద్,...
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వున్న గ్రానైట్ పరిశ్రమలో అక్రమాలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా ఆయా కంపెనీ లపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు గతంలో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఫెమా నిబంధనల...
ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బీహార్ నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీహార్లో నేటికీ జంగిల్ రాజ్ కొనసాగుతోందని ఆరోపించారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు...
ప్రజాసేవ చేయాల్సిన సర్పంచ్ ఆర్ధిక ఇబ్బందులతో కూలీ గా మారింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని దంతాలపల్లి గ్రామ సర్పంచ్ సుస్మిత తమ గ్రామంలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలిచింది. అందిలో...
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఒకరోజు పాటు పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్కు ప్రధాని చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం లో మోదీకి స్వాగత సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం...