28.7 C
Hyderabad
April 27, 2024 03: 28 AM

Tag : CBI Enquiry

Slider జాతీయం

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న సిసోడియా

Satyam NEWS
ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఐదు రోజుల సీబీఐ రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాదులు అరెస్ట్‌పై, సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పిటిషన్‌ వేశారు. కేసు...
Slider జాతీయం

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు

Satyam NEWS
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఉదయం నుంచి సీబీఐ ఆయనను ప్రశ్నిస్తోంది. ఆయన తనకేం తెలీదు అనే సమాధానం తప్ప వేరే ఏదీ...
Slider ప్రత్యేకం

వైయస్ అసురుల రక్త చరిత్ర అని తేల్చిన సిబిఐ

Satyam NEWS
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం సాక్షి దినపత్రిక నారాసుర రక్త చరిత్ర అనే కథనాన్ని రాయగా, అది నారాసుర రక్త చరిత్ర కాదని…వైయస్ అసురుల  రక్త చరిత్ర అని సిబిఐ...
Slider జాతీయం

తొలి చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేదు

Satyam NEWS
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దాఖలు చేసిన తొలి చార్జి షీట్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కనిపించలేదు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు చేసుకుంటున్నది. ఒక...
Slider జాతీయం

సీబీఐ అధికారులనే బెదిరిస్తే సామాన్యుల సంగతేమిటి?

Satyam NEWS
ఐఆర్‌సీటీసీ కేసులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మంగళవారం ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. IRCTC స్కామ్ కేసులో బెయిల్‌పై ఉన్న తేజస్వి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ దరఖాస్తు చేసింది. బెయిల్...
Slider జాతీయం

బీజేపీ నాయకుడి భార్యను హత్య చేసిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు

Satyam NEWS
తన భార్యను అత్యంత కిరాతకంగా చంపిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు కట్టు కథలు చెబుతున్నారని ఉత్తరాఖండ్ బీజేపీ నాయకుడు గుర్తజ్ భుల్లర్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తన ఇంట్లోకి జొరబడిన ఉత్తరప్రదేశ్ పోలీసులు విచక్షణా రహితంగా...
Slider ముఖ్యంశాలు

వై నాట్ 175కు టీడీపీ కౌంటర్: పులివెందుల నుంచి డాక్టర్ సునీత?

Satyam NEWS
తనకు కుప్పంలో చెక్ పెట్టేందుకు ‘‘వై నాట్ 175’’ క్యాంపెయిన్ చేపట్టిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందులలోనే ఫుల్ స్టాప్ పెడితే ఎలా ఉంటుంది?...
Slider సంపాదకీయం

కుట్ర ఎవరు చేశారో వై ఎస్ షర్మిలే చెప్పాలి

Satyam NEWS
తన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డిని కుట్ర పన్ని చంపారు అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల నేడు చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఉమ్మడి...
Slider ముఖ్యంశాలు

వివేకానంద హత్య కేసులో మరో కీలక మలుపు

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. వివేకా కుమార్తె సునీతరెడ్డి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టును...
Slider కడప

సీబీఐ కే షాక్ ఇస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS
ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం సీబీఐ తో ఆటలాడుకుంటున్నది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ...