ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఐదు రోజుల సీబీఐ రిమాండ్లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాదులు అరెస్ట్పై, సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పిటిషన్ వేశారు. కేసు...
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఉదయం నుంచి సీబీఐ ఆయనను ప్రశ్నిస్తోంది. ఆయన తనకేం తెలీదు అనే సమాధానం తప్ప వేరే ఏదీ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం సాక్షి దినపత్రిక నారాసుర రక్త చరిత్ర అనే కథనాన్ని రాయగా, అది నారాసుర రక్త చరిత్ర కాదని…వైయస్ అసురుల రక్త చరిత్ర అని సిబిఐ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దాఖలు చేసిన తొలి చార్జి షీట్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కనిపించలేదు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు చేసుకుంటున్నది. ఒక...
తన భార్యను అత్యంత కిరాతకంగా చంపిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు కట్టు కథలు చెబుతున్నారని ఉత్తరాఖండ్ బీజేపీ నాయకుడు గుర్తజ్ భుల్లర్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తన ఇంట్లోకి జొరబడిన ఉత్తరప్రదేశ్ పోలీసులు విచక్షణా రహితంగా...
తనకు కుప్పంలో చెక్ పెట్టేందుకు ‘‘వై నాట్ 175’’ క్యాంపెయిన్ చేపట్టిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందులలోనే ఫుల్ స్టాప్ పెడితే ఎలా ఉంటుంది?...
తన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డిని కుట్ర పన్ని చంపారు అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల నేడు చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఉమ్మడి...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. వివేకా కుమార్తె సునీతరెడ్డి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టును...
ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం సీబీఐ తో ఆటలాడుకుంటున్నది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ...