29.7 C
Hyderabad
May 1, 2024 10: 07 AM

Tag : fire accident

Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మెడికల్ షాపులో మంటలు

Satyam NEWS
వనపర్తిలోని పాతకోటలో (గాంధీచౌక్) రాత్రి తెల్లవారుజామున ఒంటిగంట 30 నిమిషాలకు ఆర్యన్ ఫార్మసి  మెడికల్ షాపులో మంటలు చెలరేగాయి. షాపు అగ్ని ప్రమాదానికి  గురైంది.   చుట్టుపక్కల వారు మెడికల్ షాప్ యజమానికి ఫోన్ చేసి...
Slider విశాఖపట్నం

పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం: 5 గురు మృతి

Bhavani
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాదంలో అయిదుగురు కార్మికులు మృతి చెందారు. లారస్ ల్యాబ్స్‌ యూనిట్ 3లో ఉత్పత్తి లేని బ్లాక్ శుభ్రం చేస్తున్న సందర్భంలో రియాక్టర్‌ నుంచి మంటలు వచ్చి...
Slider ముఖ్యంశాలు

అగ్నిప్రమాదంలో  ఆరుగురు సజీవదహనం

Murali Krishna
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  ఫిరోజాబాద్ లోని  పాధమ్ లో  జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఓ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ షాపులో ఈ...
Slider ప్రపంచం

ప్రపంచ ఫుట్ బాల్ వేదికపై అగ్ని ప్రమాదం

Satyam NEWS
ఖతార్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ వేదికపై అపశృతి చోటు చేసుకుంది. ప్రపంచ కప్ కోసం నిర్మించిన క్రీడా గ్రామం (ఫ్యాన్ విలేజ్) సమీపంలో మంటలు చెలరేగాయి. దేశంలోనే అతిపెద్ద లుసైల్ స్టేడియం సమీపంలో ఈ...
Slider ముఖ్యంశాలు

అగ్ని ప్రమాదంలో తండ్రీ కొడుకులు సజీవదహనం

Murali Krishna
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కృష్ణబజార్‌ సెంటర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబికా జ్యూవెల్లర్స్‌లో భవనంలో షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కాగా, అంబికా జ్యూవెల్లర్స్‌లో పైఅంతస్తులో...
Slider మహబూబ్ నగర్

బూడిదైన పత్తి: ఓ రైతు కుటుంబానికి తీరని నష్టం

Satyam NEWS
ఆరుగాలం కష్టపడి పండించిన  దాదాపు నాలుగు క్వింటాళ్ల పత్తి బూడిదయింది. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూర్ గ్రామంలో శుక్రవారం రైతు పాముల బాలస్వామి ఇంట్లో నాలుగు క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి...
Slider ప్రపంచం

రష్యాలో అగ్ని ప్రమాదం: 13 మంది సజీవదహనం

Satyam NEWS
రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని ఓ కేఫ్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 13 మంది మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు సమాచారం. అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారని కోస్ట్రోమా ప్రాంత గవర్నర్...
Slider ముఖ్యంశాలు

అగ్నిప్రమాదంలో 700 దుకాణాలు దగ్దం

Murali Krishna
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 700 లకు పైగా దుకాణాలు కాలిబుడిదయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు....
Slider విజయనగరం

విజయనగరం విశాల్ మార్ట్ లో అగ్ని ప్రమాదం..

Satyam NEWS
మంటలను అదుపు చేసేందుకు 12 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక దశ సిబ్బంది… విజయనగరం లో కేంద్ర మాజీ మంత్రి అశోక్ బంగ్లా అనుకునే ఉన్న విశాల్ మార్ట్ లో భారీ అగ్ని ప్రమాదం...
Slider ప్రపంచం

మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం

Satyam NEWS
ఉత్తర అమెరికాలోని మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వేగంగా వస్తున్న రైలు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొని బోల్తా కొట్టిందని చెబుతున్నారు. దీని తరువాత, రైలులో మంటలు చెలరేగాయి. దాని...