పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే మహోన్నతుడే ఉపాధ్యాయుడు
పిల్లలకి విద్య బుద్దులు నేర్పి, సమాజంలో మంచి మార్గంలో పయనించే విధంగా తీర్చిదిద్దే మహోన్నతమైన వ్యక్తే ఉపాధ్యాయుడని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా...