38.2 C
Hyderabad
April 28, 2024 20: 15 PM

Tag : Krishna District

Slider కృష్ణ

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే మహోన్నతుడే ఉపాధ్యాయుడు

Satyam NEWS
పిల్లలకి విద్య బుద్దులు నేర్పి, సమాజంలో మంచి మార్గంలో పయనించే విధంగా తీర్చిదిద్దే మహోన్నతమైన వ్యక్తే  ఉపాధ్యాయుడని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా...
Slider కృష్ణ

కరోనాతో మరణించిన భర్త: ఆ విషాదం నుంచి తేరుకోక ముందే…

Satyam NEWS
విజయవాడ లో దారుణం జరిగింది. భర్త సంవత్సరం క్రితం కోవిడ్ తో మృతి చెందడంతో అత్త ఇంటి వేధింపులు పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియని ఒక ఇల్లాలు ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నది....
Slider కృష్ణ

ఎందరో మహానుభావుల త్యాగమే మనకు లభించిన స్వాతంత్య్రం

Satyam NEWS
ఎందరో మహానుభావులు వారి ధన, మాన, ప్రాణ త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ...
Slider కృష్ణ

అక్రమ సంబంధం: కానిస్టేబుల్ చేతిలో గాయపడ్డ వ్యక్తి మృతి

Satyam NEWS
విజయవాడ నగరంలో ఏ.ఆర్ కానిస్టేబుల్ ఒకరు దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తిని అతను హతమార్చాడు. వెంకటేష్ అనే ఐస్‌క్రీమ్ బండి యజమాని తన భార్యతో అక్రమ...
Slider కృష్ణ

కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

Satyam NEWS
బదిలీ అయిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అర్హత ఉన్నప్పటికీ తమకు ‘వైఎస్సార్ చేయూత’ పథకం వర్తింపచేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామానికి...
Slider కృష్ణ

ఉచితంగా నిత్యావసరాలు పంచిన విజయవాడ లయన్స్

Satyam NEWS
ప్రపంచవ్యాప్తంగా గడచిన 15 మాసాలుగా కరోనా మహమ్మారి అన్ని స్థాయిల్లో ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న నేపధ్యంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎక్కడికక్కడ తమ వంతు గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా...
Slider కృష్ణ

మంత్రి పేరుతో ESI కుంభకోణం నిందితుడు ‘కార్తీక్’ దందా

Satyam NEWS
‘ఈఎస్ఐ’ కుంభకోణంలో నిందితుడుగా ‘ కార్తీక్’ అనే వ్యక్తి మంత్రి పేరుతో దందా చేస్తున్నట్లు పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మంత్రితో లావాదేవీలు కలిగి...
Slider కృష్ణ

కృష్ణా జిల్లాలో పని చేయడం ఎంతో అనుభూతి నిచ్చింది

Satyam NEWS
సంతృప్తితో జిల్లా నుండి వెళుతున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ బదిలీ సందర్భంగా వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పాత్రికేయులు,...
Slider కృష్ణ

పాజిటివ్ వచ్చిందని గొంతు కోసుకున్న వ్యక్తి

Satyam NEWS
కృష్ణాజిల్లా నందిగామ మండలం కంచికచర్ల రంగానగర్ లో కరోనా పాజిటివ్ వచ్చిందని జొన్నలగడ్డ నారాయణ అనే వ్యక్తి గొంతు కోసుకున్నాడు. గతంలో కంచికచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు గుమస్తాగా 30 ఏళ్లు పనిచేసి...
Slider కృష్ణ

కృష్ణాజిల్లాలో ఐదు చోట్ల పిడుగుపాటు: ఒకరి మృతి

Satyam NEWS
కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో ఒకే చోట ఐదు చోట్ల పిడుగులు పడటంతో ప్రజలు భయాందోళనలో పడిపోయారు. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కూడా జరిగింది....