33.7 C
Hyderabad
April 29, 2024 02: 04 AM

Tag : Murder Case

Slider ప్రత్యేకం

మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

Satyam NEWS
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాంటూ సిబిఐ అవినాష్...
Slider శ్రీకాకుళం

అక్రమ సంబంధం: చివరకు అందరి ప్రాణాలు పోయాయి

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. రామారావు అనే ఒక యువకుడు వరుసకు వదిన అయ్యే ఎర్రమ్మ (40)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది కాలం పాటు ఇద్దరి మధ్య అక్రమ సంబంధం సక్రమంగానే సాగింది....
Slider గుంటూరు

వివేకా హత్య కేసు విచారణలో ఏమిటీ దాగుడుమూతలు?

Satyam NEWS
నాలుగేళ్ళు దాటిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అనుసరిస్తున్న  వైఖరి చూస్తుంటే, టామ్ & జెర్రీ  పిల్లల యానిమేషన్ చిత్రం గుర్తుకొస్తుందని, పిల్లి ఎలుకను...
Slider ప్రత్యేకం

అవినాష్ రెడ్డి  అరెస్టుకు తొలగిన అడ్డంకులు

Satyam NEWS
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేయాలనుకుంటే సి.బి.ఐ కి ఎటువంటి ప్రతిబంధకాలు లేవని నరసాపురం ఎంపీ,...
Slider సంపాదకీయం

వివేకా మర్డర్ కేసు: దిగజారి పోయిన పార్టీ పరువు

Satyam NEWS
వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ పురోగతి సాధిస్తున్న కొద్దీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్నది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత...
Slider ప్రత్యేకం

ఆంధ్రాకు వచ్చేస్తే షర్మిల పార్టీ సూపర్ హిట్టు

Satyam NEWS
చనిపోయిన వ్యక్తి తిరిగివచ్చి  తనని తాను సమర్ధించుకోలేడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా అంటూ వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణంరాజు తెలిపారు. గురువారం రచ్చబండ...
Slider ప్రత్యేకం

సాక్షి మీడియా ప్రచారంపై షర్మిల ఫైర్

Satyam NEWS
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో ఆయన బాబాయి, హత్యకు గురైన నాయకుడు వై ఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత విషయాలపై విషం చల్లడాన్ని జగన్ సోదరి వై...
Slider సంపాదకీయం

జరుగుతున్న పరిణామాలతో దిగాజారుతున్న ప్రతిష్ట

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి....
Slider తూర్పుగోదావరి

చేతిలో కత్తితో సైకో స్వైర విహారం: ఒక మహిళ మృతి

Satyam NEWS
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో మంగళవారం  దారుణం చోటు చేసుకుంది. సైకో చేతిలో ఒక మహిళ మృతి చెందగా, మరో మహిళ తీవ్ర గాయాలపాలైయింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం అమలాపురంలోని...
Slider కర్నూలు

కర్నూలులో జంట హత్యల ఘటన కలకలం

Satyam NEWS
కర్నూలులో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది. కర్నూలులోని చింతలముణి నగర్ తల్లీ కుమార్తెను కత్తులతో నరికి హత్య చేశారు. ఇంటి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాలతోనే ఈ హత్య లు చేసినట్లు...