41.2 C
Hyderabad
May 4, 2024 18: 59 PM

Tag : Sajjala Ramakrishna Reddy

Slider సంపాదకీయం

మళ్లీ మూడు రాజధానుల బిల్లు…..?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు మరొక మారు తీసుకురానున్నారా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తున్నది. అమరావతి రాజధాని పై రాష్ట్ర హైకోర్టు తీర్పు రావడం, దానిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లిన నేపథ్యంలో...
Slider ప్రత్యేకం

జగన్ సిద్ధం: ముందస్తు ఎన్నికలు తథ్యం

Bhavani
ఏపీ లో ముందస్తు ఎన్నికలకు మేము వెళ్లడం లేదు……. అవన్నీ ఊహాగానాలే అని ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు ఆపార్టీ ముఖ్య నేతలు...
Slider ప్రత్యేకం

వైసీపీ మళ్లీ ఎలా గెలుస్తుందో చూస్తా

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మళ్లీ ఎలా గెలుస్తారో చూస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. నేడు ఆయన ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇళ్లు కూల్చివేత బాధితులకు ఒక్కొక్కరికి రూ....
Slider ప్రత్యేకం

ఆ ముగ్గురికి సీట్లు గల్లంతేనా…..?

Bhavani
ఒక మంత్రి, ఇద్దరు తాజా మాజీ మంత్రులకు సీట్లు గల్లంతేనా అనే చర్చ వైసీపీలో విస్తృతంగా జరుగుతున్నది. తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షులను, ప్రాంతీయ సమన్వయకర్తలను మార్చింది. ఈ క్రమంలో వైసీపీలో అత్యంత ప్రాధాన్యత...
Slider ప్రత్యేకం

విజయసాయి రెడ్డిని సోషల్ మీడియా బాధ్యత నుంచి తప్పించిన జగన్

Satyam NEWS
కీలక బాధ్యతల నుంచి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డిని తప్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉంటూ వైసీపీ అనుబంధ సంఘాల బాధ్యతను,...
Slider ప్రత్యేకం

చాలా చోట్ల రేగిన అసమ్మతి: బాలినేనికి పెరిగిన బిపి

Satyam NEWS
రాజీనామా చేసిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్రంగా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. కొత్త మంత్రి వర్గంలో ఆయనకు స్థానంలేదని తెలియడంతో ఆయన మద్దతుదారులు భగ్గుమంటున్నారు. ఆయనకు సంఘీభావంగా ఇప్పటికి 12 మంది మంత్రులు ఆయన...
Slider ముఖ్యంశాలు

సాయంత్రం ఏడు గంటలకే తుది జాబితా

Satyam NEWS
కొత్త క్యాబినెట్ మంత్రుల జాబితా ఈరోజు సాయంత్రం 7:00 గంటల తర్వాత విడుదల కానున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఆ...
Slider ప్రత్యేకం

రాజకీయ పార్టీలను చేర్చుకుంటే మీ ప్రయోజనాలకే దెబ్బ

Satyam NEWS
ఉద్యోగుల ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు చేరాయని దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యమంలోకి పార్టీలను స్వాగతిస్తామని ఉద్యోగులే అంటున్నారు. అదే జరిగితే...
Slider ప్రత్యేకం

సజ్జల కమిటీతో చర్చలకు వెళ్లని ఉద్యోగ సంఘాలు

Satyam NEWS
పీఆర్సీ ప్రతిష్టంభనపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లలేదు. దాంతో రేపు కూడా చర్చలకు రమ్మని ఆహ్వానిస్తున్నట్లు కమిటీ సభ్యుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణ...
Slider ప్రత్యేకం

వైఎస్ నిర్ణయాన్ని తప్పు పడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి

Satyam NEWS
ముఖ్యమంత్రిగా వై ఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు పట్టడం దారుణమైన విషయమని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు....