ప్రభుత్వ సలహాదారుడు పార్టీ విషయాలు పర్యవేక్షించవచ్చా?
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ ప్రశ్న వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు...