37.2 C
Hyderabad
May 2, 2024 12: 59 PM

Tag : Y S R Congress Party

Slider ప్రత్యేకం

సత్తాలేని సవాళ్లు మానుకో మంత్రి పెద్దిరెడ్డి

Satyam NEWS
ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తాలేని సవాళ్లు విసురుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో...
Slider చిత్తూరు

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో భారీ రిగ్గింగ్ కు కుట్ర

Satyam NEWS
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను పసిగట్టి ఆర్థిక, రాజకీయ, అంగబలంతో ఉప ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ, వైకాపా ఉమ్మడి వ్యూహం రూపొందించాయని కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్...
Slider ప్రత్యేకం

వైసీపీ ఎంపి రఘు రామకృష్ణ రాజు హత్యకు కుట్ర ?

Satyam NEWS
జగన్ మోహన్ రెడ్డి నుంచి తన ప్రాణానికి  ముప్పు ఉందని  వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు ఆరోపించడాన్ని బట్టి  ఆయనను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు అనుమానించాల్సి వస్తోందని టిడిపి రాష్ట్ర అధికార...
Slider ప్రత్యేకం

అకస్మాత్తుగా తిరుపతి ప్రచారానికి వస్తున్న సిఎం జగన్

Satyam NEWS
ఇంట్లో కూర్చుని అన్ని మునిసిపాలిటీలను, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలను గెలిపించిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకో గానీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప...
Slider చిత్తూరు

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో రోజా గొంతు వినిపించదా?

Satyam NEWS
ఈటెల్లాంటి మాటలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే ఫైర్ బ్రాండ్ ఆర్ కె రోజా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తున్నది. సినీ నటిగా ఎందరో...
Slider కడప

చిన్నాన్న హంతకుల్ని పట్టుకోలేని నువ్వు….పవన్ పై కేసు పెడతావా?

Satyam NEWS
సొంత చిన్నాన్న హత్య కేసులో నిందితులను పట్టుకోలేని అసమర్థత సీఎం జగన్ జన సేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు పెట్టించడం శోచనీయమని జనసేన కడప నగర అధ్యక్షుడు మాలే శివ అన్నారు....
Slider నెల్లూరు

గురుమూర్తిని గెలిపించాలని వెంకటగిరిలో ఇంటింటి ప్రచారం

Satyam NEWS
తిరుపతి పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి 7 వ వార్డు లో నేడు ముమ్మర ప్రచారం...
Slider విజయనగరం

సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సరికొత్త విధానం

Satyam NEWS
మధ్య తరగతి కుటుంబాలకు  సొంతింటి కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిందని  ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్,విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే...
Slider తూర్పుగోదావరి

వైసీపీ నుంచి టీడీపిలోకి పెద్ద ఎత్తున వలసలు

Satyam NEWS
ఇటీవల కాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరడం చాలా అరుదు. అయితే, రాజమండ్రిలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. రాజమండ్రి అర్బన్ టీడీపీ...
Slider గుంటూరు

గుంటూరు వైసీపీ నేతలకు తిరుపతి ప్రచార బాధ్యతలు

Satyam NEWS
తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలకు పరిశీలకులుగా గుంటూరు జిల్లాలోని పలువురు వైసీపీ నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జునకు తడ, అన్నాబత్తుని శివకుమార్‌కు సూళ్ళూరుపేట, కాసు మహేష్‌రెడ్డికి...