27.7 C
Hyderabad
May 11, 2024 08: 29 AM

Author : Satyam NEWS

29134 Posts - 23 Comments
Slider వరంగల్

Tragedy: జనగామ జిల్లాలో రైతు ఆత్మహత్య

Satyam NEWS
జనగామ జిల్లా లో రైతు ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకరమైన సంఘటన జరిగింది. పాలకుర్తి మండలం లక్ష్మినారాయణ పురం గ్రామానికి చెందిన ముత్యాల యాకన్న (38) తన  వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు....
Slider జాతీయం

పది రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS
దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా నిన్న ఒక్క రోజు 16,738 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా 138 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు...
Slider సంపాదకీయం

పుచ్చు రాజకీయాలతో విశాఖ ఉక్కును కాపాడటం సాధ్యమా?

Satyam NEWS
అసెంబ్లీలో తీర్మానం చేస్తే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆగుతుందా? విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఈ దశలో ఆపడం అసాధ్యం. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి...
Slider ప్రత్యేకం

కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం

Satyam NEWS
కుప్పం పంచాయితీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన వై ఎస్ జగన్ అంతటితో సంతృప్తి చెందేలా కనిపించడం లేదు. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబునాయుడు అక్కడ అడుగు పెట్టకుండా చేయాలని పక్కా...
Slider ముఖ్యంశాలు

అనూష హత్యపై ముఖ్యమంత్రి జగన్ ఆరా

Satyam NEWS
గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్యకు గురైన ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు....
Slider ప్రత్యేకం

ఒకవైపు కర్తవ్యం.. మరోవైపు మానవత్వం చాటుకున్న ములుగు ఎస్సై హరికృష్ణ

Satyam NEWS
ములుగు మండలం మల్లంపల్లి గ్రామం వద్ద రెండు ఆటోలలో అధిక సంఖ్యలో కూలీలను ఎక్కించి ప్రయాణం చేయిస్తున్న వారిపై ములుగు ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేశారు. ఒక ఆటోలో 23 మంది, మరో...
Slider నెల్లూరు

వి ఎస్ యు లో 45 రోజుల నైపుణ్యాభి వృద్ధి శిక్షణా కార్యక్రమం

Satyam NEWS
నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో, ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభి వృద్ధి సంస్థ, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సంయుక్తంగా 45 రోజుల నైపుణ్యాభి వృద్ధి శిక్షణా తరగతుల కార్యక్రమంను, జిల్లా జాయింట్...
Slider నల్గొండ

షబ్బీర్ అలిని గెలిపించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పిలుపు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో  తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం షేక్ షబ్బీర్ అలీని గెలిపించాలని ప్రచారంలో భాగంగా బుధవారం MDR స్కూల్ చైర్మన్  దామోదర్ రెడ్డిని కలిసి తమకు మద్దతు...
Slider మహబూబ్ నగర్

డిజిటల్ క్లాసులు ప్రారంభించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం డిజిటల్ క్లాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం మాట్లాడుతూ సాంప్రదాయక విద్యతో పాటు...
Slider వరంగల్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీయూడబ్ల్యూజే బలోపేతానికి కృషి

Satyam NEWS
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీయూడబ్ల్యూజే బలోపేతానికి సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని అడ్ హాక్ కమిటి నిర్ణయించింది. బుధవారం ములుగు జిల్లా మేడారంలో అడ్ హాక్ కమిటీ సమావేశం కన్వీనర్ బీఆర్. లెనిన్ అధ్యక్షతన...