చైనాలో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అయిందా? అయిందో లేదో తెలియదు కానీ జనం మాత్రం క్యూ కట్టి మరీ కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈశాన్య చైనాలోని యివు నగరంలో కరోనా వ్యాక్సిస్ సాధారణ జనానికి...
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు ప్రధాన రహదారి అద్వాన్నంగా తయారైంది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ రహదారికి మోక్షం కలగలేదు. ఫలితంగా 21,22 వార్డుల పరిధిలోని శ్రామిక నగర్, సుందరయ్య నగర్, భగత్...
కరీంనగర్లోని తన కార్యాలయంలో నిర్బంధ దీక్షకు దిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు. ఆయన షుగర్ లెవెల్స్ పడిపోతుండటంతో ప్రభుత్వ వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అనంతరం...
ఇటీవల కాలంలో ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి చత్తీస్గఢ్ రాష్ట్రంలో 25 మంది అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలను మావోయిస్టులు తీశారని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ అన్నారు....
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం, మండలం లక్కవరం, శ్రీనివాసపురం గ్రామాలలో 25 లక్షల రూపాయల విలువైన సిసి రోడ్డు నిర్మాణానికి నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా...
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో పోలీసులు వ్యవహరిస్తోన్న అప్రజాస్వామికం గా ఉందని బిజెపి కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. భయోత్పాతం సృష్టించి ఎన్నికల్లో లబ్ది పొందాలని టిఆర్ఎస్...
ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వినుకొండ విశ్వకుమార్ ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ను మర్యాద పూర్వకంగా కలిసి వారు చేస్తున్న సంఘ సేవా...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై దాడికి నిరసనగా మంగళవారం జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద ,మద్నూర్, పెద్దకొడప్గల్ ,పిట్లం ,నిజాంసాగర్ మండలాలలో భారతీయ జనతా పార్టీ...
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతుపల్లి గ్రామం లో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈసారి...
దుబ్బాక బీజేపీ అభ్యర్థిపై, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ పోలీసుల భౌతిక దాడిని ఖండిస్తూ నిరసనలు తెలియ చేయాలని భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నిరసనలు తెలియ...