రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వరంగల్ అర్బన్ జిల్లా గొర్రెకుంట హత్య కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష...
రైతులకు సంకెళ్లు వేసిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. వివిధ కేసులలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 43 మందిని నరసరావుపేట సబ్ జైల్ నుండి గుంటూరు జిల్లా జైలుకు తరలించే క్రమంలో వారి చేతులకు...
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం నిరాటంకంగా కొనసాగింది. మొత్తం 19 పార్టీలకు అఖిల పక్ష సమావేశానికి...
అక్రమ సారా తయారీ బట్టీలపై నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసులు దాడి చేశారు. కొల్లాపూర్ మండలంలోని బొడబండ తండా, లచ్చూనాయక్ తండా, ముక్కిడిగూడెంలలో నేడు దాడులు జరిపినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో అరుదైన రికార్డు సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బహిష్కరించిన సంఘటన ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. అలాంటి...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ పై అవినీతి ఆరోపణల కేసు నమోదు అయింది. ఒక జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆరోపణలపై సీబీఐ...
పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి అహ్మదాబాద్ కోర్టు వెసులుబాటు కల్పించింది. లోక్ సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ అప్పటి...
కడప జిల్లా వేంపల్లె మండలం సమీపంలోని తూపల్లె లో ఓ మేక వింత జంతువుకు జన్మనిచ్చింది. తల మాత్రం మనిషి తలని పోలిన రూపంలో ఉండగా,మిగిలిన శరీరమంతా పందిని పోలినట్టుగా ఉంది. ఈ వింత...
స్థానిక సంస్థల ఎన్నికల కొనసాగింపులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ 28 వ తేదీన (బుధవారం)రాజకీయ పార్టీలతో నిర్వహించ తలపెట్టిన సమావేశం జరుగకుండా స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మంగళవారం...
చైనాలో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అయిందా? అయిందో లేదో తెలియదు కానీ జనం మాత్రం క్యూ కట్టి మరీ కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈశాన్య చైనాలోని యివు నగరంలో కరోనా వ్యాక్సిస్ సాధారణ జనానికి...