29.7 C
Hyderabad
May 4, 2024 06: 44 AM

Author : Satyam NEWS

29115 Posts - 23 Comments
Slider ప్రత్యేకం

గొర్రెకుంట హత్యల కేసు దోషికి ఉరిశిక్ష

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వరంగల్ అర్బన్ జిల్లా గొర్రెకుంట హత్య కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష...
Slider గుంటూరు

రైతులకు సంకెళ్లు వేసిన పోలీసుల సస్పెన్షన్

Satyam NEWS
రైతులకు సంకెళ్లు వేసిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. వివిధ కేసులలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 43 మందిని నరసరావుపేట సబ్ జైల్ నుండి గుంటూరు జిల్లా జైలుకు తరలించే క్రమంలో వారి చేతులకు...
Slider ముఖ్యంశాలు

విజయవంతంగా ముగిసిన అఖిలపక్ష సమావేశం

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం నిరాటంకంగా కొనసాగింది. మొత్తం 19 పార్టీలకు అఖిల పక్ష సమావేశానికి...
Slider మహబూబ్ నగర్

నాటు సారా తయారీ బట్టీలపై ఎక్సైజ్ దాడులు

Satyam NEWS
అక్రమ సారా తయారీ బట్టీలపై నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసులు దాడి చేశారు. కొల్లాపూర్ మండలంలోని బొడబండ తండా, లచ్చూనాయక్ తండా, ముక్కిడిగూడెంలలో నేడు దాడులు జరిపినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు...
Slider సంపాదకీయం

చరిత్రలో తొలి సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన ఘనత ఏమిటంటే…

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో అరుదైన రికార్డు సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బహిష్కరించిన సంఘటన ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. అలాంటి...
Slider జాతీయం

ముఖ్యమంత్రి అవినీతిపై సీబీఐ కేసు నమోదు

Satyam NEWS
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ పై అవినీతి ఆరోపణల కేసు నమోదు అయింది. ఒక జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆరోపణలపై సీబీఐ...
Slider జాతీయం

పరువు నష్టం కేసులో హాజరు నుంచి రాహుల్ కు మినహాయింపు

Satyam NEWS
పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి అహ్మదాబాద్ కోర్టు వెసులుబాటు కల్పించింది. లోక్ సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ అప్పటి...
Slider కడప

మేక కడుపున వింత జంతువు.. మనిషి తల..పంది శరీరం

Satyam NEWS
కడప జిల్లా వేంపల్లె మండలం సమీపంలోని తూపల్లె లో ఓ మేక వింత జంతువుకు జన్మనిచ్చింది. తల మాత్రం మనిషి తలని పోలిన రూపంలో ఉండగా,మిగిలిన శరీరమంతా పందిని పోలినట్టుగా ఉంది. ఈ వింత...
Slider ముఖ్యంశాలు

అఖిల పక్ష సమావేశం జరపకుండా స్టే ఇవ్వండి

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల కొనసాగింపులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ 28 వ తేదీన (బుధవారం)రాజకీయ పార్టీలతో నిర్వహించ తలపెట్టిన సమావేశం జరుగకుండా స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మంగళవారం...
Slider ప్రపంచం

చైనాలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు…..

Satyam NEWS
చైనాలో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అయిందా? అయిందో లేదో తెలియదు కానీ జనం మాత్రం క్యూ కట్టి మరీ కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈశాన్య చైనాలోని యివు నగరంలో కరోనా వ్యాక్సిస్ సాధారణ జనానికి...