గోధుమలు, గోధుమ పిండి ఎగుమతులను నిషేధించినా కూడా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మార్కెట్ లో ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. గోధుమలు, గోధుమ పిండి...
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుల ఎంపిక రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తున్నది. రాజకీయంగా అత్యంత కీలకమైన పరిస్థితిలో ఉన్న పార్టీ మరింత ఆచితూచి రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసుకోవాలి. కానీ అలా కాకుండా అధినేత...
గత అసెంబ్లీ ఎన్నికలలో ఫెయిల్ అయిన పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తారనే విషయాన్ని ముందుగానే పసిగట్టిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ‘‘మైండ్ గేమ్’’ మొదలు పెట్టారు. పదే పదే...
ఒక కుటుంబం ఒకే టిక్కెట్ నిర్ణయంతో కాంగ్రెస్ 3 రోజుల ‘చింతన్ శివిర్’ ముగిసింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో మూడు రోజుల పాటు జరిగిన చింతన్ శివిర్ లో కుటుంబానికి ఒకే టిక్కెట్ నిర్ణయంతో బాటు...
దేశంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చే బాధ్యతను రాహుల్ గాంధీ చేపట్టక తప్పదనే వాదన వినిపిస్తున్నది. పార్టీలో నూతన ఉత్తేజం నింపేందుకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్...
తెలంగాణ కు ద్రోహం చేసిన టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలోనూ ఎన్నికల పొత్తు పెట్టుకోదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అంతే కాదు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని...
పీకేగా పేరుగాంచిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంతంగా ఏదైనా పార్టీ పెట్టబోతున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పీకే కొత్త రాజకీయ పార్టీ పెట్టే దిశగానే ఆలోచనలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో చేరి...
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నోటి నుంచి జగన్ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తొలి సారిగా బహిరంగంగా వ్యతిరేక వ్యాఖ్యలు రావడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బిజెపి రాష్ట్ర నాయకులు...
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఏ బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ఏఐసిసి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై...
ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పూర్తయ్యింది. కొందరికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్వాసన పలికారు. మరి కొందరు కొత్త వారికి చోటు కల్పించారు. ఈ సందర్భంగా చెలరేగిన అసమ్మతిని కూడా...