29.7 C
Hyderabad
May 2, 2024 06: 39 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

మిర్చి@32

Sub Editor 2
ఎర్ర బంగారం(మిర్చి) ఘాటెక్కింది. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో  మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధర పైపైకి దూసుకెళ్లింది. నిన్నటి వరకు రూ.25 వేల నుంచి రూ.28...
Slider ప్రత్యేకం

కేంద్ర గెజిట్‌తో జల సంక్షోభం

Sub Editor 2
గోదావరి, కృష్ణా నదులను తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌తో జల సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కేంద్ర బీజేపీ ప్రభుత్వం...
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి ప్రచార యాత్ర

Satyam NEWS
రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి విద్యార్థి ప్రచార యాత్ర నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చేరుకుంది. ఎంఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలోని రాజ్యాంగ పరిరక్షణ వేదిక...
Slider ప్రత్యేకం

మార్కెట్ కమిటీల కాలపరిమితి పెంపు

Sub Editor 2
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల కాలపరిమితిని మూడేండ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో రాష్ట్రం లోని అన్ని మార్కెట్ కమిటీ పాలక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కమిటీ ఏడాది...
Slider ప్రత్యేకం

విశాఖ,ఏలూరు రేంజ్ ప‌రిధిల‌లో ఆరుగురు సీఐల‌కు బ‌దిలీలు…!

Satyam NEWS
విశాఖ,ఏలూరు రేంజ్ ప‌రిదిలో ప‌ని చేస్తున్న లాంగ్ స్టాండింగ్ లో  ఉన్న ఇన్ స్పెక్ట‌ర్ల‌కు స్థానం చ‌ల‌నం  క‌లిగింది.ఈ మేర‌కు  అమ‌ర‌వాతి నుంచీ  డీఐజీ రాజుకుమారీ పోస్టింగ్ ఆర్డ‌ర్స్ ను  ఇటు విశాఖ రేంజ్...
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు జూపల్లి కావాలి

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో బీరం హర్షవర్ధన్ రెడ్డికి ఓట్లు వేసి వేయించి గెలిపించామని, అయితే ఇప్పుడు ఇందుకోసమా గెలిపించింది అని ప్రశ్నించుకొని  ప్రజలు మంగళవారం మాజీ...
Slider ప్రత్యేకం

మరోసారి వాయిదాపడనున్న ఇంటర్‌ పరీక్షలు

Sub Editor 2
ఇంటర్మీడియట్ పరీక్షలు మరోసారి వాయిదా పడనున్నాయి. గతంలో ఇంటర్ షెడ్యూల్ ను జేఈఈ పరీక్షల ప్రకటన తరువాత  మార్చారు. ఐతే జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలను ఏప్రిల్‌ 21 నుంచి మే 4...
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ కార్యకర్తలను చూసి ఎగిరిపడద్దు బిడ్డ రేవంత్ రెడ్డి

Satyam NEWS
మాలల మనోభావాలు దెబ్బతీసేలా  టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహరించారని మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ లో జరిగిన కాంగ్రెస్ మన ఊరు-మన పోరు...
Slider ప్రత్యేకం

బిసి ముఖ్యమంత్రి కావాలి: జగన్ బావ అనిల్ నినాదం

Satyam NEWS
రాష్ట్రానికి బిసి వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్య మంత్రి కావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ బావ, వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ మత...
Slider ప్రత్యేకం

కల్తీ సారా మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యలే: లోకేష్

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యలే అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...