23.2 C
Hyderabad
May 7, 2024 19: 21 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

తెలుగుదేశం నేత పంటలను ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు

Satyam NEWS
చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీతి భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు చెందిన మిరప పంట, డ్రిప్ వ్యవసాయ పైపులకు వైసీపీ నాయకుడు ఎస్. శంకర్ రెడ్డి, అతని కుమారులు నిప్పుపెట్టి తగులబెట్టారని...
Slider చిత్తూరు

ఆరేళ్ల బాలికపై వైసిపి కార్యకర్త అత్యాచారం

Satyam NEWS
చిత్తూరు జిల్లా లో దారుణం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం లో 6 సంవత్సరాల ఒక పేద బాలిక పై వైసిపి కార్యకర్త అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సభ్య సమాజానికే...
Slider చిత్తూరు

రాయలచెరువు రోడ్డు లోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో భద్రత కొరత

Satyam NEWS
తిరుపతి నగరంలోని డి.ఆర్ మహల్, వెస్ట్ చర్చి కాంపౌండ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వర్షపు నీరు బయటకు వెళ్ళలేక రోజుల తరబడి చెరువులను తలపిస్తూ వాహన రాకపోకలకు, పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ...
Slider చిత్తూరు

తిరుపతి అర్బన్ జిల్లాలో చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

Satyam NEWS
జరుగుతున్న దొంగతనాలు పై ప్రత్యేక దృష్టి సారించి, నివారణకు చర్యలు తీసుకోవాలని తిరుపతి అర్బన్ యస్.పి వెంకట అప్పల నాయుడు ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి అనుభవం కలిగి, ప్రత్యేక...
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు

Satyam NEWS
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ దంపతులు నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సీజేఐ మీడియాతో మాట్లాడుతూ పరిశుభ్రత, సుందరీకరణకు...
Slider చిత్తూరు

జిల్లాల విభజన ప్రక్రియకు గడువును పొడిగించండి

Satyam NEWS
జిల్లాల విభజన పారదర్శకంగా జరగాలంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్,ఆర్ధిక నిపుణులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ జరపాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్...
Slider చిత్తూరు

ఘనంగా తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS
తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలతో తిరుపతి మరింత ఆధ్యాత్మిక  శోభ ను సంతరించుకుంది. మానవ వికాస వేదిక చైర్మన్ హోదాలో తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక...
Slider చిత్తూరు

ఐపీఎల్ వేలమా? ధర్మకర్తల మండలి సమావేశమా?

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన భక్తులందరూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. అసలు ఈ...
Slider చిత్తూరు

సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధర పెంచుతారా?

Satyam NEWS
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను సినిమా టికెట్ల రేటు లాగా పెంచుకుంటూ పోవడం అన్యాయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సామాన్య ప్రజల కోసం “సినిమా టికెట్”...
Slider చిత్తూరు

తిరుమల ఆకాశ గంగ సమీపంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Satyam NEWS
తిరుమల లోని ఆకాశగంగ సమీపంలోని హనుమాన్‌ జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి, శ్రీతులసీ పీర్‌...