26.7 C
Hyderabad
April 27, 2024 09: 34 AM

Category : తూర్పుగోదావరి

Slider తూర్పుగోదావరి

కోనసీమ సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి మురుగన్ హామీ

Satyam NEWS
ప్రపంచంలో ఎక్కడా దొరకని పులస చేపలు దొరికే తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మత్స్యకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఎగుమతులు పెంచుకోవచ్చునని ప్రముఖ సంఘ సేవకుడు, జిఎన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ముత్యాల సత్యనారాయణ...
Slider తూర్పుగోదావరి

ప్రభుత్వ ఉగ్రవాద చర్యల పై చంద్రబాబు దీక్షకు మద్దతు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, తెలుగుదేశం నాయకుల పై దాడులకు పాల్పడిన ప్రభుత్వ ఉగ్రవాద చర్యలకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మాజీ యమ్.ఎల్. సి.  రెడ్డి సుబ్రహ్మణ్యం,...
Slider తూర్పుగోదావరి

కాకినాడలో పోలీసు అమర వీరులకు ఘన నివాళులు

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా  కాకినాడలో పోలీసు అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్ పి M.రవీంద్రనాథ్ బాబు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి...
Slider తూర్పుగోదావరి

ఇద్దరు పసిపిల్లలను ఉరి వేసి హత్య చేసిన తల్లి

Satyam NEWS
దారుణమైన ఈ ఘటన రాజమహేంద్రవరం ఆనంద నగర్ లో ఆదివారం రాత్రి జరిగింది. పూరేటి లక్ష్మీ అనూష  (28) కు 13 ఏళ్ల  క్రితం  తాడేపల్లిగూడెంకు చెందిన రామ్ లక్ష్మణ తో వివాహం జరిగింది....
Slider తూర్పుగోదావరి

డ్రగ్స్ మాఫియాపై సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదు?

Satyam NEWS
వైసీపీ పాలనలో రాష్ట్రం డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని అమలాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట లో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి, కొకైన్,హెరాయిన్...
Slider తూర్పుగోదావరి

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే: రాజమండ్రి వైసీపీలోనూ రచ్చ రచ్చ…

Satyam NEWS
రాజమండ్రి తెలుగుదేశం పార్టీలో అసమ్మతి భగ్గుమనగానే సంతోషపడ్డ వైసీపీ నేతలకు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. రాజమండ్రిని ఆనుకుని ఉండే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మధ్య పచ్చగడ్డి...
Slider తూర్పుగోదావరి

కాకినాడలో వైద్య విద్యార్థిని దారుణ హత్య

Satyam NEWS
కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం డిప్లమో అనస్తీషియా చదువుతున్న గుంపుల సుధారాణి(19) అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం...
Slider తూర్పుగోదావరి

కృష్ణాష్టమికి గోపాలుడి తోపాటు గోవులను పూజిస్తే సకల పాపాలు పోతాయి

Satyam NEWS
కృష్ణాష్టమి రోజున కేవలం భగవానుని పూజించడమే కాదు. ఆ గోపాలనీ తోపాటు గోవులను అర్చిస్తే సకలపాపాలు పోతాయని తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులు పి ముకుందేశ్వర స్వామి అన్నారు....
Slider తూర్పుగోదావరి

రూ 1.23 కోట్లు స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

Satyam NEWS
తూర్పు గోదావరి జిల్లా రామచద్రాపురం నియోజకవర్గం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు లభ్యమైంది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచి అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఈ భారీ నగదు పట్టుబడింది. అక్రమ మద్యం...
Slider తూర్పుగోదావరి

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి పై పోలీసుల దాడులు

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పట్టణ ప్రజల భద్రత, రక్షణ పెంపొందించే నిమిత్తం, నేరాల నియంత్రణలో భాగంగా కాకినాడ పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వ్యక్తులపై ప్రత్యేక దాడులు...