కోనసీమ సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి మురుగన్ హామీ
ప్రపంచంలో ఎక్కడా దొరకని పులస చేపలు దొరికే తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మత్స్యకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఎగుమతులు పెంచుకోవచ్చునని ప్రముఖ సంఘ సేవకుడు, జిఎన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ముత్యాల సత్యనారాయణ...