ఈ నెల 27, 28న తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో టీడీపీ మహానాడు జరగనున్నది. మహానాడులో మేనిఫెస్టో ప్రాథమిక అంశాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న...
ప్రభుత్వ ఉద్యోగులు కూలీలుగా మారారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 10వ తారీఖున పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పి. గన్నవరం మండలం రాజుల పాలెంలో రైతులతో చర్చించనున్నారు. తడిసిన...
పాలిటెక్నిక్ విద్యను పారిశ్రామిక రంగానికి మరింతగా అనుసంధానం చేసి విద్యార్ధులకు మెరుగైన భవిష్యత్తును అందించే క్రమంలో హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకుంది....
రాజకీయ కక్ష సాధింపుతో టిడిపి పార్టీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను అరెస్టు చెయ్యడం దుర్మార్గం అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి.అరుణ్ అన్నారు. మంగళవారం స్థానిక వి.ఎల్.పురం రోడ్ లో...
అధికార వైసీపీ ఎమ్ ఎల్ ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భూ ఆక్రమణపై మత్స్యకారులు తిరుగుబాటు చేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాకినాడ కుంబాబిషేకం వద్ద మత్స్యకారుల...
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం హైస్కూల్ లో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థి మరో విద్యార్థి పై కత్తితో దాడి చేశాడు. పింకీ శ్రీహరి సాయినాథ్ విద్యార్థి అనురాధ అనే తొమ్మిదో తరగతి విద్యార్థినిని...
తెల్ల దోమ తెగులు పామాయిల్ రైతుల పాలిట శాపంగా మారిందని ఏలూరు జిల్లా లో పలు మండలాల ఆయిల్ పామ్ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆయిల్ పామ్ పంట పై తెల్ల దోమ చేరి...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా సుసారపు శ్రీధర్ నియమితులయ్యారు. గతంలో ఈయన అమలాపురం డిఎస్పీగా పని చేశారు. మంచి నిజాయితీ కలిగిన అధికారి గా పేరు ఉంది.కోనసీమ జిల్లా ఏర్పడిన అనంతరం...
గంజాయి రవాణా, అమ్మే వారి(పెడ్లర్స్)సమాచారం పోలీసులకు అందిస్తే 50 వేల రూపాయలు గంజాయి వినియోగించే వారి సమాచారం అందిస్తే 10 వేల రూపాయలు బహుమతిగా ఇస్తామని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.గురువారం...
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. సైకో చేతిలో ఒక మహిళ మృతి చెందగా, మరో మహిళ తీవ్ర గాయాలపాలైయింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం అమలాపురంలోని...