37.2 C
Hyderabad
May 2, 2024 11: 22 AM

Category : తూర్పుగోదావరి

Slider తూర్పుగోదావరి

ఆవ ఎండోమెంట్ కాలనీలోని 54 మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి

Bhavani
రామకృష్ణ థియేటర్ వెనుక ఆవ ఎండోమెంట్ కాలనీలో 12 ఏళ్ళుగా నివసిస్తున్న 54 మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైకాపా నాయకుడు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో రాజమండ్రి హౌసింగ్ ఈఈ...
Slider తూర్పుగోదావరి

భారతీయ కుటుంబ వ్యవస్థలో శ్రీరాముడు అంతర్భాగం

Bhavani
భారతీయ కుటుంబ వ్యవస్థలో శ్రీరా ముడు అంతర్భాగమని, నరుడిగా జన్మించి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వీడని ఆదర్శ కథానాయకుడు శ్రీరామచంద్రుడని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కాసా జయప్రద అన్నారు. స్థానిక దానవా యిపేటలోని...
Slider తూర్పుగోదావరి

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో నవదంపతులు…!

Satyam NEWS
జేడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సమక్షంలో…! అధికార వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బిడ్డ పెళ్లి ఇటీవలే జిల్లా లోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో అంగరంగ వైభవం...
Slider తూర్పుగోదావరి

వాటికన్ రాయబారికి ఏలూరులో ఘన స్వాగతం

Satyam NEWS
భారతదేశ వాటికన్ రాయబారి ఆర్చ్ బిషప్ లియోపోల్డో జిరెల్లి ఏలూరు పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావ్ గురువారం ఏలూరులోని బిషప్ హౌస్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు....
Slider తూర్పుగోదావరి

మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో మరో 2 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఏపీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల వడగండ్లు కూడా పడ్డాయి....
Slider తూర్పుగోదావరి

వరుపుల రాజా మృతి పార్టీకి తీరనిలోటు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి వరుపుల రాజా ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సంతాపం వ్యక్తం చేశారు. రాజా మృతి పట్ల తీవ్ర...
Slider తూర్పుగోదావరి

కె.పి.ఆర్. తో మీరు కుమ్మకైయ్యారా ? నేను కుమ్మకైయానా?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ నేతలకు తగిన సమాధానం ఇచ్చారు. పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1.నిన్నటి రోజున గ్రాసిం ఇండస్ట్రీస్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. నేను సాంకేతికపరమైన...
Slider తూర్పుగోదావరి

స్వచ్ఛభారత్ మున్సిపల్ క్లాప్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS
స్వచ్ఛభారత్ క్లాప్ వాహన డ్రైవర్ల వేతనాలు పెంచాలని ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ఉపాధ్యక్షులు భజంత్రీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్వచ్ఛభారత్ వాహనాల డ్రైవర్లను నియమించేటప్పుడు రూ.18,500 వేతనం ఇస్తామని చెప్పి...
Slider తూర్పుగోదావరి

సేవలే సంతృప్తినిస్తాయి: పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్

Satyam NEWS
చేసిన సేవలు మానవ జీవితంలో ఎంతో సంతృప్తినిస్తాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ అన్నారు. భారతదేశంలోని సుమారు 90 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి విద్య, వైద్యం, తాగునీరు...
Slider తూర్పుగోదావరి

జర్నలిస్టు నాగేంద్రకు ఏపిడబ్ల్యూజే మద్దతు

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజక వర్గ  హెచ్ ఎం టి వి రిపోర్టర్ పి నాగేంద్ర కు ఏలూరు జిల్లా దెందులూరు, ఏలూరు నియోజక వర్గాల ఏ పి డబ్యు జె ఎఫ్ ప్రతినిధులు...