28.7 C
Hyderabad
April 27, 2024 03: 31 AM

Category : మెదక్

Slider మెదక్

ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దుబ్బాకలో సీఐటీయూ జెండా ఆవిష్కరణ

Satyam NEWS
ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సీఐటీయూ జండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి.భాస్కర్ మాట్లాడుతూ 1970 మే 30న  సిఐటియు కార్మిక సంఘం...
Slider మెదక్

ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం అందించాలి: టిపీటీయఫ్

Satyam NEWS
ప్రజలందరికీ సాధ్యమయినంత తొందరగా టీకా అందించి కరోనా మహమ్మారి నుండి రక్షించాలని టిపీటీయఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు వి. రాజమౌళి కోరారు. తెలంగాణ ప్రోగ్రేసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు...
Slider మెదక్

ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనాను పారద్రోలండి

Satyam NEWS
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే దుబ్బాకలో కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా చేస్తున్న జ్వర సర్వే నేడు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డులో...
Slider మెదక్

నేడు బ్లాక్ డే సందర్భంగా సిఐటియు నల్లజెండాలతో నిరసన

Satyam NEWS
సిఐటియు, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో నేడు బ్లాక్ డే నిర్వహించారు. దుబ్బాక మండల కేంద్రంతో పాటు లచ్చపెట, ఆకారం, రఘోత్తంపల్లి, గోసాన్ పల్లి, గంభీర్ పూర్,అప్పనపల్లి, గుండవెళ్ళి, అసన్...
Slider మెదక్

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి: రఘునందన్

Satyam NEWS
తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్  పిలుపు మేరకు “తెలంగాణ రైతు గోస బిజెపి పోరు దీక్ష” సందర్భంగా దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావ్ ఒక...
Slider మెదక్

దేశ వ్యాపిత సమ్మెలో భాగంగా దుబ్బాకలో ఆశ వర్కర్ల నిరసన

Satyam NEWS
ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆశ వర్కర్ల ఒక రోజు సమ్మెలో భాగంగా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల ఆశావర్కర్లు సమ్మె చేశారు. ఆశావర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం...
Slider మెదక్

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం

Satyam NEWS
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట చెరువులో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం అయింది. పోతారెడ్డి పేట గ్రామానికి చెందిన మంగి రాజు(21)  శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు కాల్ రావడంతో ఇంటి...
Slider మెదక్

ఉదారత చాటిన దళిత గిరిజన ప్రజాప్రతినిధులు

Satyam NEWS
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బోప్ప పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోనాపూర్ రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దుబ్బాక మండలం మున్సిపల్ కౌన్సిలర్స్ దళిత గిరిజన ప్రజా ప్రతినిధులు బాధిత...
Slider మెదక్

గుడిసెలు తగలబె ట్టిన వారిని వెంటనే శిక్షించాలి: సీపీఎం డిమాండ్

Satyam NEWS
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మారెమ్మ టెంపుల్ పరిధిలో పిట్టల వారి గుడిసెను తగులబెట్టడం దుర్మార్గమని సిపిఎం నేతలు అన్నారు. తగులబడిన పిట్టల వారి గుడిసెలను సిపిఎం పార్టీ నాయకులు నేడు సందర్శించారు....
Slider మెదక్

బిజెపి పాలనపై పీడత ప్రజలు పోరాడాల్సిన సమయం ఇది

Satyam NEWS
దేశంలో కరోనా రెండో వేవ్ విజంభిస్తున్న సందర్భంగా దేశంలో అధికారంలో ఉన్న మతోన్మాద బిజెపి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి గుళ్ళూ, గోపురాలు,విగ్రహాల, చుట్టూ తిరుగుతున్నదని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ...