29.7 C
Hyderabad
May 1, 2024 10: 49 AM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

నిజాంసాగర్ ప్రాజెక్టు కు చేరిన కాళేశ్వరం జలాలు

Satyam NEWS
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు హల్ధీ వాగు ద్వారా మంజీర నదిలో ప్రవహించి నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేరాయి. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి...
Slider నిజామాబాద్

Tragedy: గంట వ్యవధిలోనే భార్య భర్త మృతి

Satyam NEWS
కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలే జగిత్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని ఈ వైరస్ బలితీసుకున్న ఘటనను మరువకముందే నిజామాబాద్ జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది....
Slider నిజామాబాద్

కరోనా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత

Satyam NEWS
పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజలకు తన వంతు సాయం అందించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నడుంకట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, ప్రజలకు సాయం అందించేందుకు కవిత...
Slider నిజామాబాద్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీవీ చానల్‌ పేరుతో మోసం

Satyam NEWS
పెద్ద వారి పేరు వాడుకుని మోసం చేయడం పరిపాటిగా మారింది. కామారెడ్డి జిల్లాలో ఇలాంటి నేరమే ఒకటి బయటపడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీవీ చానల్‌ పేరుతో నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ....
Slider నిజామాబాద్

కౌలాస్ నాలా ప్రాజెక్టు లో పడి ఒకరు గల్లంతు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు ను తిలకించేందుకు వచ్చిన పర్యాటకుడు ఒకరు నీటిలో పడి గల్లంతయ్యారు. 108లో పని చేసే బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన గడ్డం సుభాష్ తన...
Slider నిజామాబాద్

వచ్చే నెల రెండున ముఖ్యమంత్రి కేసీఆర్ రాక

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాంతం వద్ద నాగమడుగు ఎత్తిపోతల పథకంను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించేందుకు ఏప్రిల్ రెండో తారీఖు ఖరారైందని జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే తెలిపారు. ఈ...
Slider నిజామాబాద్

అధికార పార్టీలోకి మారి రెండేళ్లు….అభివృద్ధి మాత్రం శూన్యం…

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీలో గెలిచి, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేరి 2ఏళ్లు గడిచింది. అయితే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని.. తాను మాత్రం ఆర్థికంగా...
Slider నిజామాబాద్

ఇక్కడ లేదు కానీ తమిళనాడులో పసుపు బోర్డు పెడతారా?

Satyam NEWS
నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మాట తప్పిన బిజెపి ఇప్పుడు తమిళనాడులో పసుపు బోర్డు పెడతామని చెబుతున్నది. పుండుమీద కారం చల్లినట్లు ఉన్న ఈ ప్రకటనతో అర్మూర్ లోని పసుపు...
Slider నిజామాబాద్

ఇసుక లారీ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ సమీపాన రాత్రి వేళలో ఇసుక లారీని ఢీకొని వ్యక్తి ప్రమాద బారిన పడినట్లు ఎస్సై తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే గాయాల పాలైన వ్యక్తి ...
Slider నిజామాబాద్

మైనర్ పై అత్యాచారం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు

Satyam NEWS
బంధువని నమ్మి వెంట వచ్చిన అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఈ  దారుణం జరిగింది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ అమ్మాయి...