31.2 C
Hyderabad
May 3, 2024 02: 55 AM

Category : తెలంగాణ

Slider వరంగల్

సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభించిన ములుగు జిల్లా ఎస్పి

Satyam NEWS
ములుగు జిల్లా ఎస్పి క్యాంప్ కార్యాలయ సముదాయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ  అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి...
Slider మహబూబ్ నగర్

అభివృద్ధి పనులకు భూమిపూజ శంకుస్థాపన

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  శుక్రవారంభూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా అంతర్గత మురికి కాలువలు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మునిసిపల్...
Slider నల్గొండ

ఫలించిన శాసనసభ్యుని ప్రయత్నం:తీరిన ఆయకట్టు రైతుల కష్టాలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న కాలువల మరమ్మతులకు, లైనింగ్ పనులకు కావలసిన 1217.71 కోట్ల రూపాయల  నిధులను హుజుర్ నగర్  నియోజకవర్గానికి మంజూరు చేస్తూ G.O No....
Slider నిజామాబాద్

ఆశ వర్కర్ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశం లో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి ఐ టి యు జుక్కల్ జోన్ కన్వీనర్ సురేష్ గొండ ఆధ్వర్యంలో శుక్రవారం జుక్కల్ ప్రాథమిక ఆరోగ్య...
Slider రంగారెడ్డి

విద్యాశాఖా మంత్రిని కలిసిన తల కొండపల్లి జడ్పిటిసి

Satyam NEWS
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. తలకొండపల్లి మండలంలోని పాఠశాలల వివిధ...
Slider కరీంనగర్

జర్నలిస్ట్ కుటుంబానికి మంత్రి ఈటల చేయూత

Satyam NEWS
జమ్మికుంట (ఇల్లందకుంట)కు చెందిన ఒక జర్నలిస్టుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సహాయం చేశారు. రిపోర్టర్ రాజేందర్ తల్లి రాధమ్మ ఇటీవల అనారోగ్యం పాలై యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ...
Slider నల్గొండ

సూర్యాపేట పట్టణంలో పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు

Satyam NEWS
సూర్యాపేట పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్ లో అమ్మ గార్డెన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెల్లడి అయింది. సూర్యాపేట...
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

Satyam NEWS
వనపర్తిలో 1996 లో అప్పటి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి స్థలాలు ఇప్పించిన వారికి తక్షణమే డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. పట్టణములోని బడుగు, బలహీన, దళిత, గిరిజన,...
Slider ఖమ్మం

కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS
ఖమ్మం నియోజకవర్గం నుండి దరఖాస్తు చేసుకున్న 62 మంది కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెక్కులు పంపిణీ చేశారు రూ.62.07 విలువైన చెక్కులను vdo’s క్యాంపు కార్యాలయంలో నేడు...
Slider ఆదిలాబాద్

లంబాడి బంజారా తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వద్దు

Satyam NEWS
తెలంగాణ ప్రాంతంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని, ముఖ్యంగా వలస వచ్చిన లంబాడి బంజారా తెగలను గుర్తించి  ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయవద్దని  ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు...