Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా

Satyam NEWS
సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ కార్యకలాపాలను దగ్గరుండి పర్యవేక్షించే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన రేపోమాపో రాజీనామా చేస్తారనే...
Slider ప్రత్యేకం

వైయస్ వివేకా హత్య కు సూత్రధారులు జగన్ రెడ్డి, భారతి: రఘు రామ కృష్ణంరాజు

Satyam NEWS
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డిల  ప్రమేయం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ...
Slider ప్రత్యేకం

చిట్ ఫండ్ పేరుతో చీటీల వ్యాపారం.. కోట్లకు టోకరా

Satyam NEWS
చీటీల పేరుతో చిట్ ఫండ్ కంపెనీ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలకు టోకరా వేసినబిచిట్ ఫండ్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కామారెడ్డి పట్టణ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం.....
Slider ప్రత్యేకం

గులకరాయి డ్రామాతో అడ్డంగా దొరికేసిన జగన్ రెడ్డి

Satyam NEWS
కడపలో మొదలైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి  హత్య ప్రభంజన పవనాలు రాష్ట్రాన్ని తాకుతున్నాయని, ఆ పవనాలను నిలువరించడానికి ముల్లు ను ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సరదాగా, చిలిపిగా  తనపై...
Slider ప్రత్యేకం

అవినాష్ రెడ్డి ని మారుస్తున్న జగన్ రెడ్డి?

Satyam NEWS
రాజకీయంగా పూర్తి స్థాయి కన్ఫ్యూజన్ లో ఉన్న జగన్ రెడ్డి మళ్లీ అభ్యర్ధుల్ని మార్చబోతున్నారా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తున్నది. కడప ఎంపి, తన సోదరుడు, తన బాబాయి మర్డర్ కేసులో...
Slider ప్రత్యేకం

కరెంటు చార్జీల మళ్లీ పెంచిన జగన్ రెడ్డి

Satyam NEWS
జగన్ రెడ్డి బాదుడే బాదుడు ఎన్నికలు దగ్గరపడుతున్నా ఆగడం లేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులను కొల్లగొడుతున్న జగన్ ఇప్పుడు మళ్లీ మరో సారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధపడుతున్నారు. జగన్...
Slider ప్రత్యేకం

మర్డర్ కేసుల్లో నిందితులే మన బ్రాండ్ అంబాసిడర్లు?

Satyam NEWS
సొంత బాబాయిని చంపించిన వాడొకడు, దళిత డ్రైవర్ ను చంపిన వాడు ఇంకొకడు… ఈ ఇద్దరే వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లు అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. సొంత బాబాయి మర్డర్ కేసులో ఏ 8 గా...
Slider ప్రత్యేకం

సామాజిక పెన్షన్లు తక్షణమే అందివ్వాలి: చంద్రబాబు డిమాండ్

Satyam NEWS
వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు పింఛన్లు ఇచ్చేందుకు డబ్బుల్లేని జగన్ రెడ్డి ప్రభుత్వం తమపైకి నెపం నెడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టీడీపీ...
Slider ప్రత్యేకం

పెన్షన్లు తక్షణమే పంపిణీ చేయండి

Satyam NEWS
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల...
Slider ప్రత్యేకం

ఎండలు మండిపోతున్నాయి జాగ్రత్తగా ఉండండి

Satyam NEWS
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. మాడు పగిలే ఎండా కాలం స్టార్ట్ అయింది.. జాగ్రత్తలు తీసుకోండి..అంటూ హితవు పలికింది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండి పోతున్నాయి. మార్చి నెల...