38.2 C
Hyderabad
April 29, 2024 19: 07 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఎంక్వయిరీ:ఆలయ వివాదం పై రంగం లోకి ఇంటెలిజెన్స్

Satyam NEWS
గత వారం రోజులు గా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం లో జరుగుతున్నా పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరింది.వేములవాడ ఆలయ ఈ.ఓ కృష్ణవేణి కలెక్టర్ కృష్ణ భాస్కర్ ల మధ్య వివాదం...
Slider ప్రత్యేకం

రన్ రాజా రన్: ముందుగా మూడింది ఉప శాఖలకు

Satyam NEWS
రాజధాని తరలింపుపై కోర్టులో వ్యాజ్యం జరుగుతుండగానే మరిన్ని శాఖలు విశాఖ కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు...
Slider ప్రత్యేకం

సీరియల్ కంటిన్యూస్: ఏపికి తదుపరి సిఎస్ ఎవరు?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశంపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన అతి స్వల్పకాలంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న...
Slider ప్రత్యేకం

పవర్ కారిడార్: బిడ్డ చచ్చినా పురిటి కంపు పోని టీడీపి

Satyam NEWS
అధికారం లో ఉన్నప్పుడు దర్పం ప్రదర్శించినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఆ మాత్రం లేకపోతే ఎలా అనుకుంటారు. అధికారం కోల్పోయిన తర్వాత కచ్చితంగా దర్పం ప్రదర్శించేందుకు వీలులేదు. అలా కుదరదు కూడా. రాజకీయ పార్టీల...
Slider ప్రత్యేకం

మంత్రి కేటీఆర్ కు హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం

Satyam NEWS
తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు మరోసారి ప్రముఖ అంతర్జాతీయ ఆహ్వానం అందింది. ఈసారి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈసారి జరగనున్న...
Slider ప్రత్యేకం

ఎల్ బి నగర్ లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్ లో దారుణం

Satyam NEWS
పిల్లల ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా చూపించారు. కాసులకి కక్కుర్తిపడిన ఆసుపత్రి వైద్యులు చనిపోయిన పాపకు చికిత్స చేస్తున్నట్లు నటించిన దారుణమైన సంఘటన ఇది. 8 రోజుల పాపని చనిపోయినా కూడా కుటుంబ సభ్యులకి చెప్పకుండా...
Slider ప్రత్యేకం

గాడ్స్ సన్: సెంచరీలు దాటే వయసు సంస్కృతం నేర్పే మనసు

Satyam NEWS
ఈ కలికాలంలో మనిషి 80 ఏళ్లు బతికితే అబ్బో చాలా కాలం బతికాడే అంటారు. 80 దాటినప్పటి నుంచి అంతా బోనస్ అనుకుంటారు. నిండు నూరేళ్లూ జీవించమని పెద్దలు ఆశీర్వదిస్తారు కానీ సెంచరీ కొట్టేవారు...
Slider ప్రత్యేకం

పన్ను చెల్లింపుదారులను మోసం చేసిన నిర్మల

Satyam NEWS
వ్యక్తిగత ఆదాయపు పన్నుదారులను కేంద్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తున్నది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన పన్ను రాయితీలు, పర్సెంటేజ్ లు దారుణమోసమేనని లెక్కలు తేలుస్తున్నాయి....
Slider ప్రత్యేకం

మిడ్ నైట్ స్పెషల్: అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నుంచి కార్యాలయాలను తరలించడం మొదలు పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అతి వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో...
Slider ప్రత్యేకం

గిఫ్ట్ టు హానెస్ట్:ఈ.ఓ కృష్ణ వేణి సస్పెన్షనా?బ(ది)లి నా ?

Satyam NEWS
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఈ.ఓ ,ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి పై అధికారులు చర్యకు సిద్ధమయ్యారు.వేములవాడ దేవాలయం లో పారిశుద్యం సరిగా లేదని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం...