ఆలయానికి నంది వాహనం బహుకరించిన మంత్రి ఆర్కే రోజా
చిత్తూరు జిల్లా నగరి పట్టణ పరిధిలోని కామాక్షి సమేత కరకంటేశ్వరాలయానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా మహాశివరాత్రి ని పురస్కరించుకొని నందివాహనాన్ని వితరణగా అందించారు. గురువారం ఆలయానికి విచ్చేసిన...