23.2 C
Hyderabad
May 8, 2024 00: 47 AM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

సమస్యల వలయంలో చిక్కుకున్న కేజ్రీవాల్

Satyam NEWS
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది? ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న 33 శాఖల్లో 23 శాఖలు ఆధీనంలో ఉన్న ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వాటిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదించారు కూడా....
Slider సంపాదకీయం

ఢిల్లీ మద్యం కుంభకోణం పూర్తి వివరాలు ఇవి

Satyam NEWS
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఎనిమిది గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్ట్ చేసింది. ఇంతకు ముందు కూడా సిసోడియాను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. ఢిల్లీ...
Slider సంపాదకీయం

మళ్లీ మూడు రాజధానుల బిల్లు…..?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు మరొక మారు తీసుకురానున్నారా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తున్నది. అమరావతి రాజధాని పై రాష్ట్ర హైకోర్టు తీర్పు రావడం, దానిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లిన నేపథ్యంలో...
Slider సంపాదకీయం

కన్నా చేరికతో కొత్త ఉత్సాహంతో తెలుగుదేశం

Satyam NEWS
బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేరికతో తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం తమకు...
Slider సంపాదకీయం

ఏపి బీజేపీ ఖాళీ: వరుస పెట్టి బయటకు వెళ్తున్న నేతలు

Satyam NEWS
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దెబ్బకు ఏపి బీజేపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు...
Slider సంపాదకీయం

ఎమ్మెల్సీల్లో అన్యాయం: భగ్గుమన్న బ్రాహ్మణ, వైశ్య కులాలు

Satyam NEWS
అత్యధికంగా ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే సమయంలో కూడా అధికార వైసీపీ బ్రాహ్మణ, వైశ్య కులాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల ఆ కులాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకటి రెండు స్థానాలు భర్తీ...
Slider సంపాదకీయం

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ?

Satyam NEWS
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారనే వార్తలు వైసీపీ మంత్రుల గుండెల్లో గుబులు రేపుతున్నది. ప్రస్తుతం ఉన్న మంత్రులలో నలుగురికి ఉద్వాసన పలుకుతారని కూడా చర్చించుకుంటున్నారు....
Slider సంపాదకీయం

కోమటిరెడ్డి ని ఇంకెంత కాలం భరిస్తారు….?

Satyam NEWS
ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై నీళ్లు చల్లుతున్న కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంత కాలం ఉపేక్షిస్తారు? ఈ ప్రశ్న తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని...
Slider సంపాదకీయం

డీజీపీ సునీన్ కుమార్ పై చర్య తీసుకోక తప్పదా?

Bhavani
కొద్ది కాలం కిందటి వరకూ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో అత్యంత కీలక పాత్ర పోషించి డిజిపి గా ప్రమోషన్ పొందిన సీఐడీ విభాగం మాజీ చీఫ్ పి వి సునీల్ కుమార్ పై జగన్...
Slider సంపాదకీయం

అత్యంత వీర విధేయుల పనితీరే బాగాలేదు

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత వీర విధేయులుగా నటించే నాయకులు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మాత్రం నిర్వహించలేదు. అత్యంత విధేయత ప్రదర్శించే ఈ నాయకులే జగన్...