38.7 C
Hyderabad
May 7, 2024 16: 37 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

జరుగుతున్న పరిణామాలతో దిగాజారుతున్న ప్రతిష్ట

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి....
Slider సంపాదకీయం

రెండు స్థానాల నుంచి తిరుగులేని శక్తిగా….

Satyam NEWS
నేడు భారతీయ జనతా పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా వచ్చే వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజల్లోకి వెళ్లి పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఒకప్పుడు భాజపా తన ఉనికి కోసం...
Slider సంపాదకీయం

ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభం

Bhavani
తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలను, జారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పది మెట్లు కిందికి దిగారు. పార్టీలో ఇటీవల చెలరేగిన కల్లోలాన్ని చల్లార్చేందుకు ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దాదాపు 44...
Slider సంపాదకీయం

ఢిల్లీ యాత్రలు ‘ముందస్తు’ కు యత్నాలా?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు కలుస్తున్నారు? కలిసి ఏం మాట్లాడుతున్నారు? సీఎం కలవడం సరే…. వేరే ఏ పనీ లేనట్లు ప్రధాని ఎందుకు...
Slider సంపాదకీయం

బీజేపీ తప్పిదం: కాంగ్రెస్ కు కలిసి వస్తున్న కాలం

Satyam NEWS
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం బీజేపీకి శాపంగా మారబోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితి...
Slider సంపాదకీయం

రాహుల్ కు వచ్చే ఎన్నికల్లో పోటీకి అర్హత ఉంటుందా?

Satyam NEWS
వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అనర్హుడా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం, ఒక నాయకుడికి రెండేళ్లు లేదా...
Slider సంపాదకీయం

క్రాస్ ఓటింగ్ భయంతో రంగంలోకి గూఢచారులు

Satyam NEWS
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ తన ఎమ్మెల్యేలపై నిఘా పెంచింది. ఈ ఎన్నికలలో ప్రతి ఎమ్మెల్యే ఓటు కూడా కీలకమైనదే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలను...
Slider సంపాదకీయం

నిన్నటి వరకూ అతి విశ్వాసం…. ఇప్పుడు భయం భయం

Satyam NEWS
వై నాట్ 175 అంటూ నిన్నమొన్నటి వరకూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన అధికార వైసీపీలో ఒక్క సారిగా భవిష్యత్తుపై భయం నెలకొన్నది. మూడు ప‌ట్ట‌భద్రుల సీట్ల‌ను టిడిపి గెల‌వ‌డంతో రాష్ట్ర రాజ‌కీయం ఒక్క‌సారిగా మారిపోయింది....
Slider సంపాదకీయం

అరెస్టు భయం: అధికార పార్టీలకు ఎంత కష్టం…..

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలకు ఒకే రకమైన ‘కష్టం’ రావడం చర్చనీయాంశం అయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొట్లాడుతున్న బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఎంతో సఖ్యతగా ఉన్న వైసీపీలకు కష్టం...
Slider సంపాదకీయం

తప్పు మీద తప్పు: చివరికి మిగిలేదేమిటి?

Satyam NEWS
ఏమి సాధించేందుకు అమరావతి నుంచి రాజధానిని మార్చాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. రాష్ట్ర హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా జగన్ బృందం ఆలోచనలలో ఏ మాత్రం...