ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పూర్తయ్యింది. కొందరికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్వాసన పలికారు. మరి కొందరు కొత్త వారికి చోటు కల్పించారు. ఈ సందర్భంగా చెలరేగిన అసమ్మతిని కూడా...
రాజ్యాంగ పరంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఉన్న పరువును కూడా పోగొట్టుకుంటున్నారు. తరచూ మీడియా ముందుకు వచ్చి బేలగా మాట్లాడుతున్న తమిళసై గవర్నర్ వ్యవస్థకు ఉన్న ప్రతిష్టను దిగజారుస్తున్నారు....
ప్రశాంత్ కిషోర్… ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితం. దేశవ్యాప్తంగా కూడా ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల స్ట్రాటజిస్టు. ఈయన ఎన్నికలలో పాచికలు...
ఆర్ధిక పరిస్థితిపై ఎవరు మాట్లాడినా వాళ్లు చంద్రబాబు మునుషులుగా ప్రభుత్వ పెద్దలు ముద్ర వేస్తారు. ఎవరైనా జర్నలిస్టు వాస్తవ ఆర్ధిక పరిస్థితిపై వార్తలు రాస్తే దాన్ని ఎల్లో మీడియా అంటారు. మరి వైసీపీ నేతలే...
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమిటో జగన్ కు తెలిసి వచ్చింది. ఇంత కాలం ‘ నా మాటే శాసనం’ అనే స్థితి ఉందని ఆయన అనుకుని ఉండి ఉంటారు....
జగన్ మంత్రి వర్గం తుది జాబితా అనధికారికంగా విడుదల అయింది. అందరూ ఊహించినట్లుగానే హెవీ వెయిట్స్ అయిన బొత్స సత్యానారాయణ, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిలను మంత్రి వర్గం నుంచి తీసేసే సాహసాన్ని జగన్ చేయలేకపోయారు....
పాత మంత్రులంతా పోయారు… ఇక కొత్త మంత్రులు రాబోతున్నారు. మంత్రులంతా రాజీనామా పత్రాలు సమర్పించినందున కొత్తగా మరెవరు మంత్రులు కాబోతున్నారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఈ దశలో దాదాపుగా ఖరారైన పేర్లు వెలుగులోకి...
ఒకరిద్దరిని తప్ప మిగిలిన మంత్రులందరిని తీసేసేందుకే సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. ఉప ముఖ్యమంత్రుల పేరుతో ఉన్నత పదవుల్లో ఉన్నవారికి కూడా పదవీ గండం తప్పేపరిస్థితి కనిపించడం లేదు. ఇంతకాలం ఊహాగానాలుగా ఉన్న ఈ...
ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు భయం భయంగా ఎలా బతుకుతున్నారో నేడు తేటతెల్లం అయింది. చాలా కాలంగా ఈ పరిస్థితిపై చర్చలు జరుగుతున్నా నేడు అధికారికంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వారి...
పాపం… చినజియర్ స్వామి…. తాను చేసిన పొరబాటుకు చింతిస్తూ ఉండి ఉంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు ఇప్పుడు అర్ధం అయి ఉంటుంది. యాదాద్రి పునర్...