జగన్ ప్రభుత్వం ఇచ్చిన రూ.250 కోట్ల విలువైన భూములను రద్దు చేయాలి అన్యాయాలు, భూ లావాదేవీలు, నిబంధనల ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా...
షాడో మేయర్ చేతిలో జీ వీ ఎం సీ అవినీతి కూపంలో కూరుకుపోయిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకుడు, జీవీఎంసీ 32 వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు. ఈ విషయం...
కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కి మళ్లీ టిక్కెట్ ఇవ్వాలంటే జగన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబునాయుడిని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను,...
రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట మున్సిపల్ కార్మికుల సమ్మె దీక్షకు రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ సంఘీభావం తెలిపారు....
తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ కి మూడు సీట్లు ఇవ్వనన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోసియాల్ మీడియాలో, జనసేన గ్రూపులలో ఒక మెస్సేజ్ చక్కర్లు కొడుతోంది....
ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన అజెండాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మధ్య ఆదివారం...
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంతా గుంతల మయం అయిందని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆరోపించాయి. అధ్వానస్థితిలో ఉన్న రోడ్లపై తట్ట కంకరగాని తాపీ సిమెంట్ వేయలేని అధ్వాన్న స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వముందని తాడిబోయిన...
పెద్ద మనుషులు చెప్పే సుద్దులు గానీ, ప్రతిపక్షాలు చేసే విమర్శలు గానీ అధికార వైసీపీకి పట్టవు. బూతులు మాట్లాడటం, అవినీతి కార్యక్రమాలు కొనసాగించడం, ప్రశ్నిస్తే అరెస్టు చేయడం అనే మూడు సూత్రాలను మాత్రం వైసీపీ...
అందచేసిన అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సోమవారం మంగళగిరిలో జరిగిన తేదేపా, జనసేన ఉమ్మడి మానిఫెస్టో కమిటీ కి దళిత త్రిదళ పత్రం పేరిట దళిత మానిఫెస్టో ను అమరావతి బహుజన...
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని, అందులో దళితుల జెండా, ఎజెండా బలంగా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. విజయవాడ...