తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం వింటే హైదరాబాద్ లో సెటిల్ అయిన ఏ ఆంధ్రా సెటిలరూ బిజెపి కి ఓటు వేయరు. కచ్చితంగా ఓటు వేయరు. కేటీఆర్...
ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికపై సుప్రీంకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో వారణాసి నుంచి ఆయన విజయం సాధించడంపై సరిహద్దు భద్రతాదళాల మాజీ సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్ పిటిషన్ దాఖలు...
ప్రపంచ దేశాలు కరోనాతో పోరాడుతుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం పాకిస్తాన్ పై పోరాడుతున్నారని పంజాబ్ (పాకిస్తాన్) ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ భూభాగం పైకి వచ్చి కాల్పులకు పాల్పడుతున్న భారత్...
తాజా ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వ, వాక్పటుత్వ ప్రభావాలే ప్రధాన చోదక శక్తులుగా పనిచేశాయి. కాంగ్రెస్ బలహీనత జాతీయ స్థాయిలో మరోమారు రుజువైంది. ప్రాంతీయ పార్టీలను, యువతను తక్కువ అంచనా వేయరాదని ఆర్ జె...
దేశంలో ఇక ఏ ఎన్నిక జరిగినా అభివృద్ధే ఎజెండాగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో...
తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి సిఎం జగన్ ప్రధాని మోడీ కాళ్ళుకు సలాం చేస్తున్నారని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రెస్...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరభేరీలోని తొలి దశ ముగిసింది. పార్టీలన్నీ బాహాబాహీ తలపడుతున్న ఘట్టాలు ఆ రాష్ట్రంతో పాటు దేశంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ఇంకా తగ్గక ముందే ఎన్నికలు నిర్వహిస్తున్నారు....
నవంబర్ 3వ తేదీన జరిగే అమెరికా ఎన్నికల పట్ల ప్రపంచ దేశాల ఆసక్తి ఎలా ఉన్నా, భారతదేశానికి ఈ ఫలితాల పట్ల ఉత్కంఠ కాస్త ఎక్కువే. మనవాళ్ళు చాలామంది అక్కడ నివసిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు,...
నూతన వ్యవసాయ బిల్లును కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ కావాలని రైతులను తప్పుదారి పట్టిస్తున్నదని బిజెపి కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. ఈ రోజు బీజేపీ నిర్మల్ పార్టీ...
భారతదేశం వంటి వ్యవసాయాధారిత దేశానికి రైతువెన్నెముక. 70శాతానికి పైగా దేశ ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కరోనా విఘాతం కారణంగా జీడీపీ లెక్కలు కుప్పకూలిపోవడం ద్వారా ఆర్థిక మాంద్యం...