అరవై సంవత్సరాల అనంతరం ఖగోళంలో అద్భుతమైన గ్రహాల మహా కలయిక చోటుచేసుకోనుంది. ప్రజలంతా ఘనంగా జరుపుకునే మకర సంక్రాంతి కాలసర్ప యోగంలోనే రావడంతో పాటు అదే రోజు మకర రాశిలో పంచగ్రహ కూటమి జరగడం...
రైతుల వ్యవహారాలలో పూర్తిగా జోక్యం చేసుకుని, వారు ఏ పంట వేయాలో కూడా నిర్దేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకస్మికంగా సాగు వ్యవహారాల నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఆయన ఎందుకు ఉప సంహరించుకున్నారో తెలియదు...
దేశ ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడనున్న కార్యక్రమం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి...
భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులర్పించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని అంజలి ఘటించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు...
నూతన వ్యవసాయ చట్టాలతో పంటలకు కనీస మద్దతు ధర ఉండదని రైతులందరూ దోపిడీకి గురి అవుతారని అందుకోసం మూడు చుట్టాలను రద్దు చేయాలని 18 రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులని ప్రభుత్వం...
భారతీయ జనతా పార్టీ కి ప్రత్యామ్నాయం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా వాదించారు. ఒక సారి కాదు రెండు, మూడు సార్లు ఇలా చెప్పారు. ఆ పనిని తానే చేస్తానని కూడా అందరికి...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి...
భారతదేశ ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. రైతులకు ఉరితాడుగా...
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాబోలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ప్రధాని నరేంద్రమోడీ విముఖత వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా గతంలో అనుసరించిన...
పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్న సైనికులకు పాచిపోయిన అన్నం పెడుతున్నారని వీడియో పోస్టు పెట్టి ఆ తర్వాత సర్వీసు నుంచి బయటకు వచ్చిన జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి...