40.2 C
Hyderabad
April 26, 2024 13: 52 PM

Tag : Prime Minister Narendra Modi

Slider ఆధ్యాత్మికం

కాలసర్ప యోగాలతో నరేంద్రమోడీకి ఇబ్బందులు

Satyam NEWS
అరవై  సంవత్సరాల అనంతరం ఖగోళంలో అద్భుతమైన గ్రహాల మహా కలయిక చోటుచేసుకోనుంది. ప్రజలంతా ఘనంగా జరుపుకునే మకర సంక్రాంతి కాలసర్ప యోగంలోనే  రావడంతో పాటు అదే రోజు మకర రాశిలో పంచగ్రహ కూటమి జరగడం...
Slider సంపాదకీయం

KCR U Turn: నూతన వ్యవసాయ చట్టానికి కొత్త ఊతం

Satyam NEWS
రైతుల వ్యవహారాలలో పూర్తిగా జోక్యం చేసుకుని, వారు ఏ పంట వేయాలో కూడా నిర్దేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకస్మికంగా సాగు వ్యవహారాల నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఆయన ఎందుకు ఉప సంహరించుకున్నారో తెలియదు...
Slider నిజామాబాద్

కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

Satyam NEWS
దేశ ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడనున్న కార్యక్రమం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి...
Slider జాతీయం

విజయ్ దివస్ సందర్భంగా స్వర్ణ విజయ జ్యోతి

Satyam NEWS
భారత్​-పాకిస్థాన్​ మధ్య 1971లో జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులర్పించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని అంజలి ఘటించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు...
Slider నల్గొండ

వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసి రైతులను ఆదుకోవాలి

Satyam NEWS
నూతన వ్యవసాయ చట్టాలతో పంటలకు కనీస మద్దతు ధర ఉండదని రైతులందరూ దోపిడీకి గురి అవుతారని అందుకోసం మూడు చుట్టాలను రద్దు చేయాలని 18 రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులని ప్రభుత్వం...
Slider సంపాదకీయం

కేసీఆర్ మర్చిపోయిన చిన్న లాజిక్ ఇది

Satyam NEWS
భారతీయ జనతా పార్టీ కి ప్రత్యామ్నాయం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా వాదించారు. ఒక సారి కాదు రెండు, మూడు సార్లు ఇలా చెప్పారు. ఆ పనిని తానే చేస్తానని కూడా అందరికి...
Slider నల్గొండ

రైతుకు మేలు చేస్తున్న నరేంద్ర మోడీకి పాలాభిషేకం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి...
Slider నల్గొండ

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి

Satyam NEWS
భారతదేశ ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. రైతులకు ఉరితాడుగా...
Slider జాతీయం

కేసీఆర్ ను కలిసేందుకు నో చెప్పిన ప్రధాని మోడీ

Satyam NEWS
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాబోలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ప్రధాని నరేంద్రమోడీ విముఖత వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా గతంలో అనుసరించిన...
Slider ప్రత్యేకం

మోడీ వారణాసి ఎన్నికపై కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

Satyam NEWS
పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్న సైనికులకు పాచిపోయిన అన్నం పెడుతున్నారని వీడియో పోస్టు పెట్టి ఆ తర్వాత సర్వీసు నుంచి బయటకు వచ్చిన జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి...