గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపించాలి
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం. గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శ్రీ కాళహస్తీ లో తిరుపతి...