తెలంగాణ లో అధికారం కైవసం చేసుకునేంత స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలపడిందా? ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్...
రాష్ట్ర హైకోర్టు కాదు కదా ఎవరు చెప్పినా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరించే ప్రశ్నేలేదని అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగం వింటే అర్ధం అయిపోతున్నది. అమరావతి...
‘‘ తెలంగాణ తల్లి’’ విగ్రహ వివాదం ఇప్పుడు ముదురు పాకాన పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహం ‘‘దొరల తల్లి’’ అని చెబుతూ ‘‘పేదవారి తల్లి’’ విగ్రహాన్ని పీసీసీ...
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా రేవంత్ రెడ్డి పదవి వదిలిపెట్టి పారిపోయేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ ‘‘సీనియర్’’ నాయకులు భావిస్తున్నారు. అందుకు తగిన వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు....
వై ఎస్ షర్మిల… ఆంధ్రాలో పుట్టినా తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి ఊరూరూ తిరుగుతున్న రాజకీయ నాయకురాలు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్...
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతు ఇచ్చేవారు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం అయితే ఇప్పటి వరకూ లేదు. గత రెండు మూడు సంవత్సరాలుగా కేసీఆర్...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? ఢిల్లీ బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు ఈ కుంభకోణం గురించి, ఈ కుంభకోణంలోని పాత్రధారుల గురించి విపరీతమైన హడావుడి చేస్తున్నా...
నైతిక విలువలు లేకుండా, సామాజిక కట్టుబాట్లు దాటిన వారిని కాపాడుకోవడమే కొత్త రాజకీయ నీతి అయితే అదే సిద్ధాంతాన్ని ఏపిలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. తన ప్రయివేటు పార్ట్ లను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఈ విషయం అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు ఆ రాష్ట్రం ఏం చేయాలి? ఏం చేయాలో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆర్ధిక ఇబ్బందులకు కారణం...
ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సినిమా టిక్కెట్ రేట్లను నియంత్రించాలని తీసుకున్న నిర్ణయం తెలుగు చలన చిత్ర పరిశ్రమను పగబట్టి వెంటాడుతున్నది. దీనికి తోడు కరోనా అనంతరం సినిమా ధియేటర్లు తెరుచుకున్నా కూడా...