కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం బెల్ కంపెనీ లో అప్రెంటిస్ విద్యార్థి బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం పాల్పడ్డ సంఘటన సంచలనం సృష్టించింది. కారు అద్దంలో చూసుకుంటూ బ్లేడ్ తో గొంతు కోసుకుంటున సమయం లో...
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు లేనట్లే. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ మంత్రి ఈ విధంగా స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన...
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలం, ఎల్లకటవ గ్రామంలో బాణాసంచా గోడౌన్లో ప్రమాదం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. బాణా సంచా...
పవిత్రమైన జేష్ట శుక్ల ఏకాదశి రోజున, మీ అందరి కోరికకు ప్రార్థనకు కరిగి యాదవ కులానికి కీర్తిని తెచ్చిన శ్రీకృష్ణుడు వంటరిగా నెలకుర్రు గ్రామానికి రాలేదని తనతో పాటు సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి...
కొడాలి నాని కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించినందుకు తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ హద్దు అదుపు...
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఎపిబిజెఎ) ఆధ్వర్యాన సోమవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే జరిగింది. దీనిలో భాగంగా విజయవాడలోని ఆర్టిసి బస్టాండ్ కాంప్లెక్స్ సముదాయంలోని రాష్ట్ర సమాచార...
రాష్ట్రంలోని పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేసింది. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులుగా ముగ్గురు రిటైర్డు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను నియమిస్తూ నిర్ణయం...
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామానికి చెందిన యువ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పుసులూరు రవికిరణ్ యూ.పి.పి.ఎస్.సి విడుదల చేసిన సివిల్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 694వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు...
అవినాష్ రెడ్డి అరెస్టు కు కర్నూలు ఎస్పీ సహకరించటం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండా ఉమ ఆరోపించారు. కర్నూలు ఎస్పీ తాడేపల్లి ఆదేశాలు పాటిస్తున్నారని ఆయన అన్నారు. పులివెందుల కిరాయి మూకల అధీనంలో...
ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలకు తమ పార్టీ ఇన్ఛార్జిలను ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలపర్చాలని బీజేపీ...