విజయనగరం జిల్లా సెబ్ అదనపు ఎస్పీ గా అస్మా ఫర్హీన్ జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు నుండి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, జిల్లా ఎస్పీ ఎం.దీపిక ను మర్యాద పూర్వకంగా...
“ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి “పోరాటంలో చంద్రబాబు తో భాగస్వాములయ్యి చేయి చేయి కలిపి నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టాలని పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. మూడున్నరేళ్ల పాలనలో ఒక్క...
ఏఓబి లో ఈ నెల 2 నుండి 8 వరకు పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజవొమ్మంగి, జడ్డంగి పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యoలో హై అలెర్ట్ మొదలైంది. రాజవొమ్మంగి సీఐ ఆర్ రవికుమార్ ఆధ్వర్యంలో...
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నా కలెక్టర్ స్పందించకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో...
మాగుంట సుబ్బరామిరెడ్డి 27వ వర్ధంతి ఒంగోలులోని పి.వి.ఆర్ హైస్కూల్ గ్రౌండ్ లో వేలాది మంది అభిమానుల మద్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మాగుంట...
అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని నివారించవచ్చునని, 2030 సంవత్సరం కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి...
ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నేడు ఆయన దిష్టిబొమ్మను వైసీసీ దహనం చేసింది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని...
ప్రధాని మోదీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా జగన్ పరిపాలనను ప్రశంసిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్...
“తెలుగుదేశం పార్టీ మరో చౌకబారు ఎత్తుగడకు సిద్ధమైందని, వందల వేల మందితో పోలవరం సందర్శించాలనుకోవడం ప్రజలను మభ్యపెటెందుకే ఈ సరికొత్త డ్రామా అని” రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం...