ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే నియోజకవర్గంలోని రైతుల అవసరాలకు అనుగుణంగా అధిక డిమాండ్ ఉన్న మిరప నారు ను అందిస్తున్నారు. నారు డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే ఏలూరి...
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు విశ్వసేవిక ట్రస్ట్ వృద్దాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిద్దా సుధీర్ కుమార్...
ప్రకాశం జిల్లా కంభం లో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నాగార్జున రెడ్డి జయంతిని నిర్వహించారు పలువురు వైసిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కందుల నాగార్జున రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం...
రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీ పరిధిలోని ఇళ్లపై , ఖాళీ స్థలాల పై పెంచిన పన్నులు వెంటనే తగ్గించాలని కోరుతూ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చీమకుర్తిలో...
ప్రకాశం జిల్లా చీమకుర్తి లోని స్థానిక తూర్పు పాలెం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో సోమవారం కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు విశేష పూజలు చేశారు. తెల్లవారుజాము నుండే ...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని, రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా, రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని, దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని,...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని, రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా, రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని, దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని,...
కార్తీక పూర్ణమి సందర్భంగా చీమకుర్తి హరిహర క్షేత్రంలోమాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా సుధాకర్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి విశేష పూజలు, లక్ష దీపాలు వెలిగించి శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు....
నివర్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతను పలకరించే సమయం మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదని తెదేపా నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు అన్నారు....
పంటలు చేతికి అందివచ్చే సమయంలో నివర్ తుపాన్ బీభత్సంతో తీవ్ర నష్టం జరిగిందని ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. నేడు ఆయన సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు, మామిళ్ళపల్లి, కుందుర్తి గ్రామాలలో,...