కరణం బలరాంపై పోరాటానికి కరణం అంబిక క్రిష్ణ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని కరణం అంబికా క్రిష్ణ అన్నారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసిపి రౌడీ మూకలు దాడి చేస్తే...