కరోనా మరణాలలో అత్యంత విషాదకరమైన మరణం ఇది. కరోనా సోకిన ఒక గర్భవతి ప్రసవించింది. పండంటి బిడ్డ పుట్టిందని సంతోషించే లోపునే ఆ బిడ్డకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. కరోనా ఉన్నట్లు నిర్ధారణ...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదటి దానికన్నా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కొత్త వేరియంట్ తో విజృంభిస్తున్న సెకండ్ వేవ్ కారణంగా దేశంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. సాధారణంగా కరోనా పాజిటీవ్ వచ్చిన...
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో మహారాష్ట్రలో 15 రోజుల పాటు లాక్డౌన్ తరహా కఠిన నిబంధనలు విధిస్తున్నట్టు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి వీటిని అమలు...
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. ఆయనను వెంటనే నాగ్ పూర్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారని ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య...
రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులను అదుపు చేయాలంటే లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తొపే అన్నారు. రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తి లాక్...
వలస కార్మికులు ముంబయిని ఖాళీ చేస్తున్నారు. దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా మళ్లీ ముంబయిలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో వలస కార్మికలు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముంబయిలోని లోమాన్య తిలక్...
బీజాపూర్ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు కమిటీ తెలిపింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పెద్ద ఎత్తున...
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈనెల 23న ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే పదవీ వరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈనెల 24న సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ...
రాఫెల్ జెట్ ఫైటర్ల కొనుగోలులో ముడుపులు ముట్టాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చాలా కాలంగా చేస్తున్న ఆరోపణలు నిజమని తేలుతున్నాయి. రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలులో భారతీయ మధ్య వర్తికి...
ఛత్తీస్ ఘడ్ రక్తమోడింది. మావోయిస్టులు పోలీసు బలగాలను భారీ దెబ్బకొట్టారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న భారీ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు ఆరుగురు పోలీసులు మరణించారు. ఒక మహిళా మావోయిస్టు కూడా మృతి...