37.2 C
Hyderabad
May 2, 2024 14: 14 PM

Category : జాతీయం

Slider జాతీయం

కరోనా తల్లికి పుట్టిన నవజాత శిశువు మరణం

Satyam NEWS
కరోనా మరణాలలో అత్యంత విషాదకరమైన మరణం ఇది. కరోనా సోకిన ఒక గర్భవతి ప్రసవించింది. పండంటి బిడ్డ పుట్టిందని సంతోషించే లోపునే ఆ బిడ్డకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. కరోనా ఉన్నట్లు నిర్ధారణ...
Slider జాతీయం

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత చూస్తే ఆందోళన తప్పదు

Satyam NEWS
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదటి దానికన్నా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కొత్త వేరియంట్ తో విజృంభిస్తున్న సెకండ్ వేవ్ కారణంగా దేశంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. సాధారణంగా కరోనా పాజిటీవ్ వచ్చిన...
Slider జాతీయం

మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ: కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌

Satyam NEWS
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో మహారాష్ట్రలో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు విధిస్తున్నట్టు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి వీటిని అమలు...
Slider జాతీయం

ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. ఆయనను వెంటనే నాగ్ పూర్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారని ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య...
Slider జాతీయం

సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తేనే కరోనా వైరస్ అదుపు

Satyam NEWS
రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులను అదుపు చేయాలంటే లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తొపే అన్నారు. రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తి లాక్...
Slider జాతీయం

ముంబయిని ఖాళీ చేస్తున్న వలస కార్మికులు

Satyam NEWS
వలస కార్మికులు ముంబయిని ఖాళీ చేస్తున్నారు. దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా మళ్లీ ముంబయిలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో వలస కార్మికలు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముంబయిలోని లోమాన్య తిలక్...
Slider జాతీయం

బందీ గా ఉన్న పోలీసును అప్పగిస్తాం: మావోల కీలక ప్రకటన

Satyam NEWS
బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు కమిటీ తెలిపింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.  పెద్ద ఎత్తున...
Slider జాతీయం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Satyam NEWS
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈనెల 23న ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే పదవీ వరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈనెల 24న సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ...
Slider జాతీయం

రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలులో ముడుపులు?

Satyam NEWS
రాఫెల్ జెట్ ఫైటర్ల కొనుగోలులో ముడుపులు ముట్టాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చాలా కాలంగా చేస్తున్న ఆరోపణలు నిజమని తేలుతున్నాయి. రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలులో భారతీయ మధ్య వర్తికి...
Slider జాతీయం

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్: ఆరుగురు పోలీసులు మృతి

Satyam NEWS
ఛత్తీస్ ఘడ్ రక్తమోడింది. మావోయిస్టులు పోలీసు బలగాలను భారీ దెబ్బకొట్టారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న భారీ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు ఆరుగురు పోలీసులు మరణించారు. ఒక మహిళా మావోయిస్టు కూడా మృతి...