అభివృద్ధికి అందరు అధికారులు సహకరించాలి
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని నిజాం సాగర్ ప్రాజెక్టులో 16లక్షల 70వేల చేపపిల్లల పంపిణీ అనంతరం పిట్లం,...