32.7 C
Hyderabad
April 26, 2024 23: 38 PM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

అభివృద్ధికి అందరు అధికారులు సహకరించాలి

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని  జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మంగళవారం  నియోజకవర్గంలోని  నిజాం సాగర్ ప్రాజెక్టులో  16లక్షల  70వేల  చేపపిల్లల పంపిణీ అనంతరం పిట్లం,...
Slider నిజామాబాద్

ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది

Satyam NEWS
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో...
Slider నిజామాబాద్

తెలంగాణ విద్యారంగంలో మార్పులు తెస్తున్నాం

Satyam NEWS
విద్యారంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థులు విద్యాబోధన నష్టపోకుండా డిజిటల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు పుట్టినందుకు తల్లిదండ్రులు, బ్రతికినందుకు...
Slider నిజామాబాద్

భగ్గుమన్న భాజపా శ్రేణులు: దిష్టిబొమ్మల దహనం

Satyam NEWS
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై దాడికి నిరసనగా  మంగళవారం జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద ,మద్నూర్, పెద్దకొడప్గల్ ,పిట్లం ,నిజాంసాగర్ మండలాలలో భారతీయ జనతా పార్టీ...
Slider నిజామాబాద్

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

Satyam NEWS
ప్రకృతిలో లభించే పూలను సేకరించి బతుకమ్మ పేర్చి అమ్మవారిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. లింగంపేట మండలం ఐలాపురంలో మినీ ట్యాంక్...
Slider నిజామాబాద్

ప్రకృతి పగబట్టిందని పంటకు నిప్పు పెట్టుకున్న రైతులు

Satyam NEWS
కామారెడ్డి జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. సరైన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన సన్నరకం వరి వేసినా పంటకు పట్టిన దోమకాటు రైతులను నిండా...
Slider నిజామాబాద్

గర్భవతులకు న్యూట్రిషన్ ఎంతో అవసరం

Satyam NEWS
గర్భవతులు తీసుకోవలసిన న్యూట్రిషన్ గురించి ఆరోగ్య బోధకుడు దస్థిరాం గ్రామస్తులకు వివరించారు. నేడు బిచ్ కుంద లో డాక్టర్ మమత అద్వర్యంలో 48 మంది గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు  నిర్వహించి మందుల పంపిణీ చేశారు....
Slider నిజామాబాద్

నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శించిన శాసన సభాపతి

Satyam NEWS
భగవంతుని దయతో ఈ సారి మంచి వర్షాలు కురిసి నిజాం సాగర్ ప్రాజెక్టు తొందరగా నిండిoదని, ఉమ్మడి జిల్లాలోని రైతులు సంతోషంతో రైతులు పంటలు సాగు చేసుకోవచ్చని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి...
Slider నిజామాబాద్

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

Satyam NEWS
రైతులు పండించిన చివరి ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని...
Slider నిజామాబాద్

ఛాలెంజ్ చేసి దేవత విగ్రహం ధ్వంసం

Satyam NEWS
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగపూర్ గ్రామ శివారు చెరువు కట్ట సమీపంలో ఉన్న ఆలయంలో ఈధమ్మ విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన బందె షరీఫ్ అనే వ్యక్తి సోమవారం రాత్రి ధ్వంసం చేసాడు. సోమవారం...