27.7 C
Hyderabad
May 7, 2024 10: 20 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్

Bhavani
వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్ ను పండుగ వాతావరణంలో నిర్వహించే విధంగా భారీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
Slider ప్రత్యేకం

మనిషి ఆకారంలో వింత పురుగు

Bhavani
గద్వాల మండలం చెనుగొనిపల్లి గ్రామంలో హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాలతో ఉన్న ఈ వింత పురుగు కనిపించడం జరిగింది. ఆశ్చర్యంగా కనిపిస్తున్న ఈ వింత పురుగుకి కళ్ళు, ముక్కు,...
Slider ప్రత్యేకం

అమరావతిని సర్వనాశనం చేయడానికి జగన్ కుట్ర

Satyam NEWS
రాష్ట్ర రాజధాని అమరావతిని సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎన్ని కుట్రలు చేయాలో, అన్ని కుట్రలను చేస్తోంది. పేదలను అడ్డం పెట్టుకొని వికృత మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలను...
Slider ప్రత్యేకం

కొత్తగూడెంలో జూన్ 4న సి‌పి‌ఐ భారీ సభ

Bhavani
ఇప్పటికే జాతీయ స్థాయి గుర్తింపును కోల్పోయిన సి‌పి‌ఐ , రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళిక అమలు చేస్తున్నది. ఇప్పటికే మండలాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ జూన్ 4 వ...
Slider ప్రత్యేకం

ఓ కారు ఓ బైకు ఓ అనధికార మున్సిపల్ ఉద్యోగి

Satyam NEWS
ఓకారు నెంబర్ ప్లేటును తన ద్విచక్ర వాహనానికి తగిలించుకొని  మున్సిపల్ కార్యాలయంలో ఓఅనధికారఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయంలో అనాధికారికంగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రావు...
Slider ప్రత్యేకం

మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

Satyam NEWS
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాంటూ సిబిఐ అవినాష్...
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం

Bhavani
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పయిపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలతో మర్యాదపూర్వకంగా కలిసి వారి...
Slider ప్రత్యేకం

దొంగల్ని జైలు కు పంపేందుకే మనం అందరం కృషి చేయాలి

Satyam NEWS
16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ని..జైలు కు పంపించాలని టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాద...
Slider ప్రత్యేకం

ఇక్కడ కూడా కర్ణాటక ఫార్ములానే

Bhavani
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య మెజారిటీతో గెలవడం తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెల్లుబికింది. తాజా రిజల్టుతో తెలంగాణలోనూ తమ పార్టీ గెలుపు ఖాయమనే జోష్ శ్రేణుల్లో నెలకొన్నది. రాష్ట్రాన్ని...
Slider ప్రత్యేకం

ఇది 50 % కమిషన్ ప్రభుత్వం

Satyam NEWS
రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస, రావణ పాలనను  సమిష్టిగా ఎదుర్కొందాం. రామలక్ష్మణుల మాదిరిగా తెలుగుదేశం , జనసేన పార్టీలు కలిసిపోయాయి. టిడిపి, జనసేన పార్టీలతో  బిజెపి కూడా కలిస్తే అద్భుతంగా ఉంటుంది. రామలక్ష్మణులకు  తోడుగా హనుమంతునివలే ...